PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బడా నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలు ఎంకరోచ్మెంట్ జాబితాలో ఎందుకు గుర్తించలేదు

అన్ని రకాల నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలను గుర్తించి తక్షణమే కూల్చి వెయ్యకపోతే ఉద్యమ ఉధృతం చేస్తాం. ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుజ శ్రీను పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 6 శనివారం నాడు గంగవరం మండలం రాజవరం గ్రామంలో ఆదివాసి సంక్షేమ(274/16)పరిషత్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ, అల్లూరి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం..

రుద్రూర్, సెప్టెంబర్ 6 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంఈఓ శ్రీనివాస్, మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ చెన్నప్పకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవి.మోహన్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, గాండ్ల మధు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశ్రమ పాఠశాలలో ఏ.ఎన్.ఎం పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి.

వంటకుక్కు,వాచ్ మెన్,కమాటి పోస్టులు భర్తీ చేయాలి. విద్యార్థుల పట్ల ఉన్నత స్థాయి అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరించడం సరికాదు.ఏపీ ఆదివాసీ జేఏసీ. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 6. రంపచోడవరం డివిజన్ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల ఉన్నత స్థాయి విద్యా అధికారులు బాధ్యతారహితంగా వహరిస్తున్నారని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఆరోపించారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ రంపచోడవరం డివిజన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణనాథుడిని దర్శించుకున్న మానాల మోహన్ రెడ్డి…

రుద్రూర్, సెప్టెంబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రత్సవాలలో భాగంగా శనివారం తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ మండలి నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంపీటీసీ ముసాయిదా ఓటర్ల.జాబితా విడుదల..

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్7// మక్తల్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మక్తల్ మండలంలోని సంగం బండ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మొత్తం 4194 మందితో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యదర్శి శారద విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా స్త్రీలు, పురుషులతో

Scroll to Top