PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

(సూర్యుడు సెప్టెంబర్ 6 రాజేష్) దౌల్తాబాద్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టి స్లాబ్ లను తక్కువ చేశారని దీనితో నిత్యవసర వస్తువులను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. నిత్యవసర వస్తువులపై సామాన్యులకు జీఎస్టీ తగ్గించడం వల్ల నిరుపేద సామాన్య ప్రజలకు ఎంతో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపారాయుడు నగర్ కాలనీ వినాయక లడ్డూ కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పాపారాయుడు నగర్ కాలనీ సొసైటీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన గణపతి మండపం వద్ద లడ్డు వేలం పాటలో లడ్డును ఒక లక్ష పది హెడు వేల రూపాయలకు కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల నియమ నిష్ఠలతో కాలనీ ప్రజలందరూ పూజల్లో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు, ఈ మహిమగల లడ్డూను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 06 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: జగదాంబ సెంటర్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడివాడ వీరభద్రం ఫ్యామిలీ( గుడివాడ బ్రదర్స్ అండ్ యూత్) ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలను వైభవంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు సతీమణి శ్రీమతి లక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సైలెంట్‌ కిల్లర్.. యువకులలో ఆకస్మిక మరణానికి కారణం ఇదేనట.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు..

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 4 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఆటలాడుతూ ఒకరు..డ్యాన్స్ వేస్తూ మరొకరు..అప్పటివరకు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంకొకరు..పనిచేస్తూ మరికొందరు..ఇలా చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు..అసలు యువకులలో ఆకస్మిక మరణానికి కారణమేమిటి..అనే విషయంపై ఇప్పటికీ ఆందోళన నెలకొంది..అయితే.. గుండె పోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్), కార్డియాక్ అరెస్ట్.. లాంటివి యువకుల ప్రాణాలు తీస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ఒకప్పుడు వృద్ధులలో కనిపించే ఈ గుండె జబ్బుల సమస్యలు.. ఇప్పుడు చిన్నా.. పెద్దా అనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫ్రెండ్స్ సహారా సొసైటీ రక్తదానశిబిరంలో విశేష స్పందన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి తాడిపత్రి: పట్టణ పరిధిలోని హజరత్ సిద్ధిఖ్ భాషా దర్గా నందు గురువారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1500 సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని మీలాద్ ఉన్ నబీ పండుగ శుభ సందర్భంగా ఫ్రెండ్స్ సహారా సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపత్రి పట్టణ ఏఎస్పీ

Scroll to Top