PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి వద్ద మాజీ ఎంపీ బీవి పటేల్ ప్రత్యేక పూజలు..

రుద్రూర్, సెప్టెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75వ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మాజీ ఎంపీ బీవీ పటేల్ గురువారం గణనాథునికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బీవి పటేల్ కు గణేష్ మండలి నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ శోభయాత్రకు ఏర్పాట్లు పూర్తి…

బస్టాండ్ ప్రాంగణంలో మొరం వేసిన దృశ్యం.. రుద్రూర్, సెప్టెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75వ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రుద్రూర్ గ్రామంలో ఈనెల 6వ తేదీన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గణేష్ మండలి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా గణేష్ శోభయాత్రను ప్రధాన వీధుల గుండా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా గ్రామంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన షేక్. ఆజ్మతుల్లా

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం 2025 సంవత్సరం పురస్కరించుకొని మండల కేంద్రమైన చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పనిచేస్తున్న షేక్.ఆజ్మతుల్లా. చేజర్ల మండలం ఉత్తమ ఎస్ఏ హిందీ ఉపాధ్యాయునిగా ఎంపిక అవడంతో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రావణ్. ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలు జిల్లా పరిషత్ ఉన్నత

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఎంపీ శేషయ్య నగర్ లోఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

లక్షా పదహారు వేలకు మొదటి లడ్డు దక్కించుకున్న పాతూరి బ్రహ్మయ్య , 86 వేలకు రెండవ లడ్డు దక్కించుకున్న పాతూరి సత్యనారాయణ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పౌల్ట్రీ రైతులు గత 40 సంవత్సరాలుగా ఎంపీ శేషయ్య, నాగరత్నమ్మ కమ్యూనిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ ధర పలికిన బూరుగడ్డ తండా వినాయకుడి లడ్డు

వేలం పాటలో 6,70,000 లకు దక్కించుకున్న యువ నాయకుడు రాజు నాయక్ 35, 500 లకు రెండో లడ్డును దక్కించుకున్న దేవేందర్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండ పరిధిలోని బూరుగడ్డ తండాలో వినాయకుడి లడ్డు భారీ ధర పలికింది. ముందు పెన్నడు లేని విధంగా బూరుగడ్డ తండకు చెందిన మూడవత్ రాజు తండ్రి మూడవత్ తేజ్య 6 లక్షల

Scroll to Top