PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్యవైశ్య సంఘం గణేష్ మండపం వద్ద మహా అన్న ప్రసాద్ కార్యక్రమం

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో సుభాష్ రోడ్ లో గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నవరాత్రుల్లో చివరి రోజు భాగంగా తొమ్మిది రోజులు వేద బ్రాహ్మణులచే ఘనంగా గణపయ్యకు పూజలు చేసి తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు నైవేద్యంగా నివేదించారు తొమ్మిది రోజులు రాత్రి గణపయ్యకు ఘనంగా పూజలు చేసి అందరికీ అల్పాహారాన్ని ప్రసాదంగా గాంధారి ఎస్సై ఆంజనేయులు కుటుంబ పరివారంగా గణపయ్యకు ఘనంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మతమార్పిడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్5//మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మారుతి నగర్, కేశవ్ నగర్ లో మతమార్పిడులకు పాల్పడుతున్న పలువురిని హిందూ సంఘాల వారు అడ్డుకున్నారు. సందర్భంగా వారు మక్తల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు అందించి మతమార్పిడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దరఖాస్తు అందజేసిన వారిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తో పాటు హిందూ ఆర్థిక సంస్థల వారు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పగటిపూట వీధి లైట్లు.. ఇంకెన్నాళ్లు..?

// పయనించే సూర్యుడు// సెప్టెంబర్5//మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో గత కొన్ని నెలలుగా పగటిపూట కూడా వీధిలైట్లు వెలుగుతున్న సదరు అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి పగటిపూట లైట్ వెలుగుతున్న అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత మున్సిపాలి అధికారులకు విషయం తెలుపగా థర్డ్ వైర్ సమస్య ఉందని… సమస్యను పరిష్కరించమంటే అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారని , దీంతో ఎంతో ప్రజాధనం వృధా అవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

(సూర్యుడు సెప్టెంబర్ 4 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ లో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పొయ్యడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరమని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. గ్రామ విలేజి అధ్యక్షులు అన్నారెడ్డి సంపత్ రెడ్డి . పంచాయతీ సెక్రెటరీ మౌనిక. ఇందిరమ్మ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి. డి మల్లేశం. జంగం రాములు. ముత్యాలు రామచంద్రయ్య. బుచ్చిరెడ్డి. గ్రామ ప్రజలు గ్రామ కార్మికులు పాల్గొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈనెల 12వ తేదీ ప్రవేశం పొందే అవకాశం కలదు

పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు Dr. B. R. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య యందు 2025 -2026 సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు పొందెందుకు ఈ నెల 12 వ తేది వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా డిగ్రీ (బి.ఏ., బి. కామ్.మరియు బి. యస్సి.) ల యందు ప్రవేశం పొందె అవకాశం కలదు

Scroll to Top