PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

గిరిజనయేతరులకు పోలవరం ప్యాకేజీ ఇవ్వొద్దు పోలవరం ప్యాకేజీ కోసమే చాలామంది నాన్ ట్రైబల్స్ ముంపు మండలాలకు వలస వచ్చారు.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లు నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 4 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో పోలవరం ముంపు ప్రాంతంలోని వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కు ఎటువంటి పరిహారం ఇవ్వద్దని కోరుతూ చింతూరు ఐటీడీఏ పీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ చింతూరు ఐటీడీఏ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్కండేయ ఆలయ ధ్వజస్తంభం నిర్మాణానికి 1.6 విరాళం

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ మందిరం కొరకు ధ్వజస్తంభం దాతగా సామల పంచాక్షరీ ఆలయంలో పంతులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు అర్చనలు చేయించి ధ్వజస్తంభం కొరకు 1,60000 రూపాయలు విరాళం ఇచ్చినారు. కుల సంఘం అధ్యక్షుడు బండి రాజు తెలిపారు. వారికి వారి కుటుంబానికి శ్రీ శివ భక్తమార్కండేయని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. ఆలయానికి ధ్వజస్తంభం వెన్నుముక లాంటిది. ఇది దేవాలయ ప్రాంగణంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణపయ్య సన్నదానంలో అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గాంధారి మండలంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి మండపం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణ జరిగిందని కుల సభ్యులు తెలిపారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు విడిసి కమిటీ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్ సంజువ్ యాదవ్, ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొల్లి బుచ్చయ్య పార్ధీవ దేహనికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు సెప్టెంబర్4 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :మండలం రాఘబోయినగూడెం గ్రామ పంచాయితి కొత్తగుంపు గ్రామం కు చెందిన బొల్లి బుచ్చయ్య మరణించగా వారి స్వగృహం నందు వారి పార్ధీవ దేహనికిపూలమాల వేసి నివాళి అర్పించి వారి యొక్క,కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హమీ ఇచ్చిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఇల్లందు మండలం మాజీ వైస్ఎంపిపి మండల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేషుని శోభయాత్ర పై ఇల్లందు ఎమ్మెల్యే కోరం సమీక్షా సమావేశం

నిమర్జన ఏర్పాట్లు లోటు పాట్లు లేకుండా చుడాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం…… సత్యనారయణ పురం దర్గా దెగ్గర చెరువు లో గణేషుని నిమర్జనానికి అధికారులు ఏర్పాట్లు… రూట్ మ్యాప్,శాంతి భధ్రతలపై పోలిస్ అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు….. గణేషుని ఉత్సవ కమిటి సభ్యుల వద్ద నుండి పలు సూచనలు ఎమ్మెల్యే స్వీకరన… సత్యనారయణ పురం చెరువు కుంట ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లు పరిశీలన…. పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (పొనకంటి ఉపేందర్ రావు )

Scroll to Top