PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా

పయనించే సూర్యుడు గాంధారి 04/09/25 గాంధారి మండల కేంద్రంలో పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతిరాం నాయక్ కార్యదర్శి ప్రకాష్ నాయక్ అఖిలపక్షం నాయకులు శంకర్ నాయక్ రవీందర్ నాయక్ బి శంకర్ నాయక్ దేవి నాయక్ వసంత్ నాయక్ అమర్ సింగ్ నాయక్ గణేష్ నాయక్ సంతోష్ నాయక్ రమేష్ నాయక్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కమ్మర్ పల్లి మండలములో కొత్తగా వచ్చిన రేషన్ కార్డుదారులకు బియ్యము పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండలంలో ఈ రోజు బుధవారం రోజున హాసకోతుర్ గ్రామంలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు గత బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా పేద ప్రజలకు అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజల అభ్యున్నతి దేయంగ రేవంత్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్ నియోజక వర్గంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్3// మక్తల్ ఈ రోజు నారాయణ జిల్లా మక్తల్ నియోజకవర్గం లో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినంను పురష్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ దేశనిర్మాణం లో సనాతన ధర్మం కోసం సమాజం కోసం పాటు పడే ఒక గొప్ప నాయకుడు అలాంటి మా నాయకుడి అడుగుజాడలో నడిచి మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేసే శక్తి ఇవ్వాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న కవిత!.. సర్వత్ర ఉత్కంబీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచన సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసీల మరణాలకు కేరాఫ్ గా మారిన రంపచోడవరం ఏజెన్సీ!.

మరణాలకు కారణమవుతున్న ఉద్యోగులను సస్పెండ్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? పాఠశాలలో విద్యార్థులు మరణాలకు కారుకులైన ఉద్యోగులపై, ఆస్పత్రులలో మరణాలకు కారుకులవుతున్న డాక్టర్లపై, ఇంత జరుగుతున్న నిర్లక్ష్య వైఖరితో నడుచుకుంటున్న ఉన్నత అధికారులపై క్రిమినల్ కేసులు వెయ్యాలి – కుంజ శ్రీను డిమాండ్ గతంలో జరిగిన వాటితో పోలిస్తే ఎన్నడు లేని విధంగా 2025 సంవత్సరంలో రంపచోడవరం ఏజెన్సీ ఆదివాసుల మరణాలకు కేరాఫ్ గా మారిందని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Scroll to Top