PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం సమీక్షా సమావేశం

పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: రాష్ట మార్కెట్ కమిటీ చైర్మెనల సంఘం రాష్ట కమిటి సభ్యులుగా ఎన్నికైన ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన పాలకవర్గం సమీక్షా సమావేశం జరిగింది సభ్యులు,మార్కెట్ ఉద్యోగులు సన్మానం.2025వ సంవత్సరం మార్కెట్ ఆదాయ వ్యయలపై పాలకవర్గం సమీక్షా.మార్కెట్ అభివృధ్ధికి శాసనసభ్యులు కోరం కనకయ్య క్రృషితో మంజూరు అయిన నిధుల గురించి పాలకవర్గం సభ్యులకు చైర్మెన్ సంక్లుప్త వివరణడైరెక్టర్ బోడా అశోక్ రాజీనామ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే

(పయనించే సూర్యుడు జనవరి 3 రాజేష్ దౌల్తాబాద్) రాయపోల్ కేంద్రంలో అంబేద్కర్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి

మహిళల విద్య,రాజకీయాభివృద్ధికి పాటుపడదాం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిద్దాం {పయనించే సూర్యుడు} {జనవరి 4 మక్తల్} స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1831 సం,, జనవరి 3న మహారాష్ట్రలోని నైగాం గ్రామంలో పుట్టిన సావిత్రిబాయి 9ఏళ్ల వయస్సులో మహాత్మా జ్యోతిబా పూలేను పెళ్లాడి,బాలికల,శూద్ర-అతిశూద్రుల విద్యాబివృద్ధికి కృషి చేసి ఈ దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలేను కీర్తిస్తున్నారన్నారు.అదేవిధంగా భర్త

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

//పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 4// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.సావిత్రి బాయి పూలే 195 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.కాంప్లెక్స్ GHM,నాగరత్నమ్మ, సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాల వేసి ఉపాద్యాయులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్య కోసం సావిత్రి బాయి చేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

28 ప్యాకేజ్ కు 300 కోట్ల రూపాయల నిధులు ఇవ్వండి. అసెంబ్లీలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయండి… అసెంబ్లీలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ .. నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీ కు 300 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈరోజు మాట్లాడారు. తానూర్, కుబీర్ మండలాలకు సాగునీరు లేక ఆ ప్రాంతాలు ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్నాయని, 500

Scroll to Top