PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మదన్ మోహన్ యూత్ ఫోర్స్ మండల అధ్యక్షుడు నియామకం

పయనించే సూర్యుడు గాంధారి 03/09/25 గాంధారి మండలం కేంద్రంలోని మదన్మోహన్ యూత్ ఫోర్స్ క నియోజవర్గ అధ్యక్షులు సంతోష్ నాయక్ గాంధారి మండల మదన్మోహన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులుగా బస్సు నరేంద్ర నియమిస్తూ నరేందర్ కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి లైన్ రమేష్, జిల్లాఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్, నాయకులు మదర్, బొట్టు మొతిరామ్, ఈశ్వర్ గౌడ్, కృష్ణ, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన జి ఇందిర

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల మండల విద్యాశాఖాధికారి -1 గా మంగళవారం. జి ఇందిర బాధ్యతలు స్వీకరించిన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలలో నీ విద్యార్థి విద్యార్థులకు వేలవేల అందుబాటులో ఉండి పనిచేస్తానని ఆమె తెలిపారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు గాంధారి 03/09/25 పేద ప్రజల గుండె చప్పుడుసంక్షేమాభివృద్దికి చిరునామా దివంగత ముఖ్యమంత్రిమహనేత డాక్టర్ వై యస్ రాజశేఖర రెడ్డి వర్దంతి సందర్భంగా ఘణ నివాళులు అర్పించి న కాంగ్రెస్ పార్టీ నాయకులు లైని రమేశ్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి యం డి మదార్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ సంగని బాలయ్య మాజీ గాంధారి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరంపల్లి ఈశ్వర్ గౌడ్ గాంధారి మండల గౌడ సంఘం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ద్ర వజీవామృతం పంటలకు వాడటం వల్ల మంచి దిగుబడివస్తుంది

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 బద్వేల్ నియోజకవర్గ ప్రతినిధి ఓ జయ ప్రసాద్ కలసపాడు మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లె లో మంగళవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ పంటలు పండిస్తున్న రైతు ఓబులాపురం రాధా భర్త జయ ప్రసాద్ పొలంలో పకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగుపల్లె క్లస్టర్ యూనిట్ ఇంచార్జ్ జనార్ధన్ మాట్లాడుతూ రైతులు రసాయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధితుడు అప్పన్నకు ఎల్ఓసి మంజూరు…

ఎల్ఓసిని అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. రుద్రూర్, సెప్టెంబర్ 2 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామానికి చెందిన అప్పన్నకు మోకాల మార్పిడి శస్రచికిత్స కొరకు ఎల్ ఓసికి దరఖాస్తు చేసుకోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా 80 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు కావడంతో మంగళవారం కాంగ్రెస్ నాయకులు బాధితుడు అప్పన్నకు ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి

Scroll to Top