PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేద విద్యార్థుల చదువు దూరం చేసే కుట్ర

ఇక్కడ నుండి తరలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ స్పష్టం. ( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కొన్ని చిన్న చిన్న సాకులు చూపిస్తూ కొందుర్గు మండల కేంద్రంలో ఉన్న గురుకుల బాలుర పాఠశాలను తరలించే కుట్రను మానుకోవాలని ప్రజాసంఘాలు గళమెత్తాయి. కొందుర్గు మండల కేంద్రంలో రోడ్డుకు అడ్డంగా బేటాయించి ఇక్కడ నుండి తరలించవద్దని నిరసన తెలిపారు.ఇప్పటికే విద్యలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓటర్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులతో ఎంపీడీవో సమావేశం

పయనించే సూర్యుడు ఆగస్టు 30 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :మండలంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అనగా శనివారం: అన్ని రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులతో డ్రాఫ్ట్ ఎలక్టరోల్ రోల్స్ మరియు పోలింగ్ సెషన్స్ మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.మండలం లో ఎక్కడైనా ఓటర్ లిస్ట్ లో కానీ, పోలింగ్ స్టేషన్స్ లో గాని అభ్యంతరాలు ఏమైనా ఉంటే సాయంత్రం లోపు సంబందించిన పంచాయతీ కార్యాలయంలో ఇవ్వగలరు అన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలో పర్యటించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా ఈరోజు శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండలం లోని తడపాకల్, గుమ్మిర్యాల్, దొంచంద గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గోదావరి నది వరద ఉధృతికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం కల్పించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన వ్యవసాయ అధికారులకు సూచించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎరుగట్ల మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఈరోజు శనివారం రోజున ఏర్గట్ల మండల పలు కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి ఇటీవల మరణించిన సున్నాపు ఇస్తారు కుటుంబాన్ని, పిలేట్ల వెంకటేష్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేక మరణించినందున వారి కుటుంబాన్ని, రేండ్ల మారుతి వాళ్ళ అమ్మ ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇది ఏమి గోస. రైతులకు తప్పని యూరియా కష్టాలు

(సూర్యుడు ఆగస్టు 30 రాజేష్ ) దౌల్తాబాద్ మండల కేంద్రంలో ముబారస్పూర్ రైతు వేదిక వద్ద దొమ్మాట పైటిలైజర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు ఒక్క బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రాహారాలు మానే క్యూ లైన్ లో గంటలకు నిలబడి ఉన్న ఒక్కరికి ఒకే బస్తా ఇవ్వడం సరిపోవటం లేనందున రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటలకు లైన్లో నిలబడ్డ చివరకు ఒక్క యూరియా బస్తా దొరకకపోవడం చివరికి

Scroll to Top