PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్షానికి చెదిరిపోయిన రహదారి… రాకపోకలకు అడ్డంకి

గుంతల మయంగా మారిన … చేన్నారెడ్డి గూడ –చెగిరెడ్డి ఘనపూర్ రహదారి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడా మండలం చేన్నారెడ్డి గూడ నుంచి చెగిరెడ్డి ఘనపూర్ వెళ్లే ప్రధాన రహదారి, మరొకచోట జాకారం నుంచి గుంజలపాడు, ఎల్కగూడెం, నుంచి పద్మారం, లల్పాడు నుంచి తుమ్మలపల్లి, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్య వర్గసభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఈరోజు షాద్నగర్ పట్టణంలోని ఏబి కాంప్లెక్స్ లో డెంటల్ హాస్పిటల్ సద్గుణ, శివకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి . విష్ణువర్ధన్ రెడ్డి సద్గుణ శివకృష్ణ దంపతులను అభినందించడం జరిగింది.షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని విష్ణువర్ధన్ రెడ్డి గారు సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం.

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి పట్టణంలోని విజన్ విద్యాసంస్థ ల నందు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట మేజర్ ధ్యాన్ చంద్ గారి పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా విజన్ కరస్పాండంట్ విశ్వనాధ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని చదువులో రాణించడంతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని నేడు ప్రభుత్వం ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ క్రీడల్లో కల్పించిందని కాబట్టి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం.

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలో ఉన్న ఉన్న విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా తెలుగు భాషా దినోత్సవం ను నిర్వహించడం జరిగింది.గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం ను జరుపుకుంటున్నందున విజన్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి టెంకాయ సమర్పించి నివాళులు అర్పించారు.తదుపరి తెలుగు పద్యాలు,పాటలు,కవులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ వర్షాల వలన రోడ్లు బ్రిడ్జిలు అలాగే వేల ఎకరాలు పంట నష్టపోయిన వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజమాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు,బ్రిడ్జిలు పాడు అయినాయి అలాగే వేల ఎకరాల పంట కూడా నష్టపోవడం జరిగింది. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని మోతె,భీంగల్,బడా భీంగల్ గ్రామాలలో వరదకు దెబ్బతిన్న రోడ్లు,బ్రడ్జి మరియు పాడైన పంటలను సంబంధిత అధికారులు మరియు నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు,పెద్దవాగు చాలా ఉధృతంగా ప్రవహించాయి పైన

Scroll to Top