PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ మంత్రి ఆనం

పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గం లో అన్ని మండలాల్లో పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా.గురువారం నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు రూ. 83.34 లక్షలు విలువైన సీఎం రిలీఫ్‌ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ మండపాలకు లడ్డు పంపిణీ..

రుద్రూర్, ఆగస్టు 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : బీజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యేండల లక్ష్మి నారాయణ గణేష్ మండపాలకు లడ్డును పంపిణీ చేశారు. ఈ లడ్డును రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలితో పాటు అన్ని గణేష్ మండపాలకు స్థానిక మండల బిజెపి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి నాయకులు కటికే రామ్ రాజ్, అనీల్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు ఆగస్ట్ 29 ( సూళ్లూరుపేట మండలం రిపోర్టర్ దాసు)హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్ళూరుపేట లోని “ప్రభుత్వ జూనియర్ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది .

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ప్రిలిమ్స్. ప్రైవేట్ కేటగిరి ఎంపికైన లుంబిని విద్యార్థి

పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) యంగ్ స్క్లేంట్ల్స్ట్ ఇండియా 11త్ ఎడ్లీల్న్ కి ఎంపికైన లుంబిని విద్యాలయం విద్యార్థి గాడి చరణ్ 9వ తరగతి చదువుతున్న 28 తేదీన గురువారం చెన్నై లో నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రైవేట్ కేటగిరి నందు ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు. లుంబిని యాజమాన్యం ఈ సందర్భంగా లుంబిని యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులు అనేక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భూ నిర్వాసిత నేతల అక్రమ అరెస్టులను ఖండించండి

మక్తల్ పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన పుంజనుర్ ఆంజనేయులు భూ నిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు సి ఆర్ గోవిందరాజ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి //పయనించే సూర్యుడు// ఆగస్టు 30// మక్తల్ మక్తల్ నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని గత 44 రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమస్యలను పరిష్కరించకుండా నేడు ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం హేయమైనా చర్య అని భూనిర్వాసితుల సంఘం జిల్లా

Scroll to Top