PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం..

పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు “మట్టి గణపతిని పూజిద్దాం -పర్యావరణాన్ని కాపాడుదాం” అని నినాదంతో విజన్ హై స్కూల్ నందు నిర్వహించిన మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం నందు చాలామంది విద్యార్థులు పాల్గొని మట్టి గణపతిని తయారు చేయడం జరిగింది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతతో మెలగాలని విద్యార్థులు ఈ పోటీలలో మట్టి గణపతి తయారు చేసి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో మదర్ తెరిసా జయంతి.

పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో మదర్ తెరిసా 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఫౌండర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ మదర్ తెరిసా గారు పుట్టి 115 సంవత్సరాలు పూర్తయినది. అయినప్పటికీ ఆమె ఇతరుల పట్ల చేసిన సేవ ఈనాటికి మరువలేము. అంతటి దయ, జాలి,కరుణ, ప్రేమాభిమానం ఉన్నటువంటి వ్యక్తి మదర్ తెరిసా గారి 115వ జయంతిని మేము ఆశ్రమంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నియోజకవర్గ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు ఆగస్టు 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్దలతో జరుకోవాలని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయకచవితి తెలుగువారి తొలి పండుగ అని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులకు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ అని పేర్కొన్నారు. తెలుగు వారు ఏ పని చేయాలన్నా ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసేందుకు తొలుత గణపతికి పూజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైసీపీ మండల కన్వీనర్ ఎంపీడీవోకు వినతి పత్రం

పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సంజీవ రాయుడు ఆధ్వర్యంలో యాడికి ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అర్హత ఉండి పింఛన్లు పొందుతున్న కొంత మంది వికలాంగులకు పెన్షన్ అర్హత లేదంటూ పింఛన్లు తొలగించడం చాలా బాధాకరమని పెన్షన్ పై ఆధారపడి బతికే వికలాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మేము ఎలా బతకాలి అని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాంధారి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 42 సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

పయనించే సూర్యుడు గాంధారి 27/08/25 కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను, వివిధ సంఘాల

Scroll to Top