PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని మున్సిపల్ లో 26 వార్డుల ఓటర్ లిస్ట్ లు విడుదల చేసిన సబ్ కలెక్టర్ .

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. బాలాజీ సూత్రావే మాట్లాడుతూఇందులో ప్రతి వార్డు లో సరిహద్దులోని ఓట్లు వేసి తయారు చేయాలి కానీ వేరే వార్డులలోని ఓట్లు కూడా వేయడం జరిగింది. నా వార్డు నెంబర్ 7 లో ముఖ్యంగా కొత్త ఓటర్ లిస్ట్ లో 1437 ఓట్లు ఉన్నాయి అందులో కనీసం 600 ల ఓట్లు వేరే వేరే వార్డులలోని ఓట్లు వేసి తయారు చేశారు వీటికి సరిచేయడానికి మిగతా 25 వార్డులలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బడిబయట పిల్లల వివరాలు సేకరిస్తున్న: సి ఆర్ పి

పయనించే సూర్యుడు జనవరి 2 రాజేష్ దౌల్తాబాద్) ఈ రోజు మండల పరిధిలోని ముత్యంపేటలో బడి బయట పిల్లల సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే జనవరి 7వ తేదీ వరకు చేయడం జరుగుతుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు వయస్సు కలిగిన పిల్లలు అందరూ బడిలోనే విద్యను అభ్యసించాలి కాబట్టి ఎటువంటి కార్మిక పనుల్లో వారిని చేర్చుకోకూడదు అని సి. ఆర్. పి రాజు అన్నారు. అదేవిధంగా 15 సంవత్సరాల వయసు పైబడిన విద్యార్థులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాలలో వైసిపికి భారీ షాక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు మరియు వైసిపి పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి పీవీ ప్రదీప్ రెడ్డి నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి మరియు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి ముఖ్య అనుచరుడు పీవీ ప్రదీప్ రెడ్డి ఆ పార్టీని వీడి, ఈరోజు తెలుగుదేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతనంగా ఎన్నికైన గిరిజన సర్పంచులకు సన్మామనం

పయనించే సూర్యుడు గాంధారి 03/12/25 గాంధారి మండల కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన గిరిజన సర్పంచులకు సన్మానించిన ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు బొట్టు మొతిరం నాయక్ వారు మాట్లాడుతూ గ్రామాలలో తండాల్లో గూడాల్లో అభివృద్ధి ద్వేయంగా పనిచేయాలి మీరు ప్రజా సమస్యలపై ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని కొనియాడారు అదే విధంగా ఈ నెల 8వ తారీఖున పోడు భూముల సమస్యలపై పోడు భూముల కమిషనర్ వారి బృందం గాంధారి మండలానికి వచ్చేయుచున్నారు కాబట్టి మీ మీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నేత బర్సే దేవాపీఎల్‌జీఏ కార్యకలాపాలు ఇక ముగిసినట్లే!

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది వందల మంది మావోయిస్టులు చనిపోగా, అనేక మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ గట్టి ఎదురుదెబ్బలనే తింటూ వస్తుంది కీలకమైన అగ్రనేతలు చనిపోవడం, లొంగిపోవడంతో ఇక ఉద్యమాన్ని కొనసాగించలేమన్న తీరులో మావోయిస్టులు

Scroll to Top