PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

పెద్ద శంకరంపేట్ రేషన్ డీలర్ల సమస్యలపై తాసిల్దార్ కు వినతి పత్రం..

పయనించే సూర్యుడు: ఆగస్టు 26 పెద్ద శంకరంపేట్ మండలం, మెదక్ జిల్లా. ( రిపోర్టర్ జిన్నా అశోక్ ) పెద్ద శంకరంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తాసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు శంకరంపేట మండల డీలర్ అధ్యక్షులు పత్రికా విలేకరులకు తెలుపుతూ గత ఐదు(5 ) ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలలుగా రేషన్ బియ్యం కమీషన్ రానందున ప్రతినెల హమాలి చార్జ్ షాప్ ల కిరాయి అప్పులు చేసి ఇబ్బందుల పాలయ్యారు […]

తెలంగాణ

మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవాలి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

-ఏసీపి పి.ప్రశాంత్ రెడ్డి హసన్ పర్తి మండల్ రిపోర్టర్ సండ్ర పవన్ కళ్యాణ్ ఆగస్టు25( పయనించే సూర్యడు ):హనుమకొండ జిల్లా హాసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమము పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ పింగళి . ప్రశాంత్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాజీపేట అతిథులుగా 66వ

తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను క్యాప్సిరింగ్ చేసిన హౌసింగ్ A.E. టి. సుప్రియ..

పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలో సుమారుగా 521 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆ లబ్ధిదారుల యొక్క ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ వరకు అయిపోయి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారి ఇళ్ల దగ్గర కు వచ్చి క్యాప్స్ రింగ్ చేసి ఆధార్ చూసి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే డబ్బులు పడటం లేట్ అవుతుందని తక్షణమే

తెలంగాణ

సేనతో సేనాని” పోస్టర్లు ఆవిష్కరణ

పయనించే సూర్యుడు -రాజంపేట న్యూస్ ఆగష్టు 25 : ఈనెల 28 29 30వ తేదీలలో విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోవు “సేనతో సేనాని” కార్యక్రమాల పోస్టర్లను జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు యల్లటూరు భవన్ నందు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడం, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని

తెలంగాణ

తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలి

పయనించే సూర్యుడు -రాజంపేట న్యూస్ ఆగష్టు 25 : తొలగించిన వికలాంగుల పెన్షన్లు త్వరగా పునరుద్ధరించాలని విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు మండలాల్లో తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దచాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్

Scroll to Top