PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

సెప్టెంబర్ 8 నుంచి రాయికల్ మండల పాఠశాలల క్రీడలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఆగస్టు 25 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల పాఠశాలల క్రీడలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. ఈ మేరకు సోమవారం రాయికల్ ఎం ఆర్ సి0లో మండల విద్యాధికారి రాఘవులు అధ్యక్షతన మండల వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.క్రీడల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ, సెప్టెంబర్ 8న అండర్-14, అండర్-17 బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 9న అండర్-14, అండర్-17 బాలురకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 10న […]

తెలంగాణ

పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న కార్యదర్శి?

ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విరామం లేని పని! భోజనం చేసే పరిస్థితి కూడా లేదంటున్న కార్మికులు! కన్నాయిగూడెం గ్రామ కార్యదర్శి వింత పోకడలు? చర్యలు తీసుకోవాలంటున్న కార్మికులు! పయనించే సూర్యుడు ఆగస్టు 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ :మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని, కనీసం జీతాలు కూడా చేసే

తెలంగాణ

పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత

పయనించే సూర్యుడు ఆగస్టు 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్పిపల్ కమీషనర్ నాగరాజు, అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ఎకోక్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అధ్యక్షతన జరిగిన పర్యావరణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పంచభూతాలను కాపాడుకోవాలని మొక్కలు విరివిగా నాటి సంరక్షాంచాలని ఘణేష్ నవరాత్రుల సందర్భంగా ధ్వని కాలుష్యం

తెలంగాణ

మండలం లోని స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పయనించే సూర్యుడు న్యూస్( 25 08 2025 ) ప్రతినిధి అంజి పెద్దేముల్ మండల కేంద్రం లోని mro ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షులు వీరేశం ఆధ్వర్యంలో ( ఎం ఆర్ ఓ ) కు మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూ రమేష్ కుమార్ గారు మాట్లడుతూ మండలం లోని

తెలంగాణ

చెన్నవెల్లి లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

లబ్దిదారులకు అందచేసిన మండల గిర్దవారి మంజుల పయనించే సూర్యుడు,ఆగస్టు 25, మహబూబ్ నగర్ జిల్లా రాజా పూర్ మండలం రిపోర్టర్ నరిగే శేఖర్ )రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామం లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న రాజాపూర్ మండల గిర్దవారి మంజుల హారులైన లబ్దిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు అందచేసారు.పాత రేషన్ కర్డులలో 19 మంది సభ్యులను చేర్చడం తో పాటు కొత్త రేషన్ కార్డులు 8 మంది సభ్యులకు అందచేసారు.ఈ కార్యక్రమం

Scroll to Top