PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

ఈనాడు వ్యాసరచన పోటీలో గెలుపొందిన మేధా విద్యార్థులు

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోగల మేధా హై స్కూల్ లో సోమవారం ఈనాడు దినపత్రిక యాజమాన్యం వ్యాసరచన పోటీని నిర్వహించారు.ఈ పోటీల్లో మొదటి బహుమతి ఇసుకపల్లి లాస్య (10 వ తరగతి),రెండవ బహుమతి రంధి డిల్లేశ్వరి( 10వ తరగతి), మూడవ బహుమతి దట్టి జ్యోత్స్న( 9వ తరగతి) గెలుపొందారు. . కన్సోలేషన్ బహుమతులను హర్షిత పాణిగ్రహి ( 10వ తరగతి), తాటిపూడి లాస్య(10 […]

తెలంగాణ

సీసీర్ సంస్థ ఆధ్వర్యంలోనంద్యాల జిల్లా లో సామాజిక కార్యక్రమాలు

పంచాయతీ రికార్డుల తనిఖీ కోసం నంద్యాల కలెక్టర్ కి ఆర్టీఐ దరఖాస్తు పయనించే సూర్యుడు ఆగష్టు 26(హైదరాబాద్ మాధవరెడ్డి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లా లో స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ ఆఫీసర్ కు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ను ఉమ్మడి నంద్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో అమలుకోసం పిటిషన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలని, వినియోగదారుల రక్షణ చట్టం 2019

తెలంగాణ

అరవై తొమ్మిద్ద వ నేత్ర దానం నంగునూరి.సత్యనారాయణ

పయనించే సూర్యుడు గజ్వేల్ ఆగస్ట్ 26గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎంఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని నేతి నాగ లక్ష్మీ నేత్రదానం చేశారు ఈ సందర్భంగా నంగునూరి.సత్యనారాయణ. మాట్లాడుతూ చనిపోయేముందు. బ్రతికి ఉన్న వ్యక్తులకు కండ్లు లేని గుడి వారికి తన కండ్లతో చూపును ప్రసాదించే గొప్ప మనసున్న వారు కి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఏ రైనా నేత్ర దానం చేయాలని అనుకున్నారు. ఆర్యవైశ్య సభ్యులకు.నంగునూరి.సత్యనారాయణకు. ఫోన్ ద్వారా లేదా నేరుగా సంప్రదించ వచు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కి ఘన నివాళులు అర్పించిన ఎంపీ సురేష్ కుమార్ శెట్క్ ర్

పయనించే సూర్యుడు ఆగస్టు 26 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ నారాయణఖేడ్ మున్సిపల్ మహా ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి 10వ వర్ధంతి సభను వారి కుమారులు, *నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ముఖ్య అతిథులుగా హాజరై, స్వర్గీయ కిష్టారెడ్డి కి ఘన నివాళులు అర్పించారు. ఎంపీ సురేష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండకు తీరనున్న కరెంటు కష్టాలు

గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న తండా ప్రజలు మాజీ సర్పంచి బుజ్జి రాజు నాయక్ చొరవతో తీరనున్న కష్టాలు షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలో గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న కరెంటు కష్టాలు నేటితో తీరనున్నాయి. కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజి రాజు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని కరెంటు వైర్లను పునరుద్ధరించడం జరిగింది. తండాలో ఉన్న కరెంటు బుడ్లను వేరువేరు చేస్తూ లైన్లను పునరుద్ధరించడం

Scroll to Top