PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నదానం చేసిన చింతా రంగస్వామి

పయనించే సూర్యుడు, ఆగష్టు 25 : శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు పక్కన ఉన్న అగాపే ఆశ్రమం లోని వృద్దులకు చింతా రంగస్వామి అన్నదానం చేశారు. మండల కేంద్రంలోని ఆంత్రాల వీధిలో ఉన్న విలేఖరి చింతా రంగస్వామి , భార్య రాధిక ల కూతురు వర్ష సాయి మణి జన్మదినం సందర్భంగా ఆశ్రమం లోని వృద్దులకు అన్నదానం చేశారు. వర్ష సాయి మణి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని,వర్ష సాయి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలలో 42 % బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హైదరాబాద్ ఇందిరా పార్క్ నందు నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొని సంఘీభావం మద్దతు తెలియజేసిన తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగా సంస్థ అధ్యక్షులు కొడపాక కుమారస్వామి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోలీస్ స్టేషన్ లో శాంతి సమావేశం ఏర్పాటు…

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై సాయన్న… రుద్రూర్, ఆగస్టు 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) గణేష్ ఉత్సవాలను, ఈద్ మిలాద్ -ఉన్ – నబీ పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ముస్లిం మైనార్టీ నాయకులతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మరియం మజీద్ సదర్ ఇమ్రాన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చివ్వెంల తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో కోహాన్స్ సంస్థ12 లక్షల విరాళం

పయనం చేసి సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట నియోజకవర్గంలోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ చివ్వెంల బాలురు జూనియర్ పాఠశాలలో కోహాన్స్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు ₹12 లక్షల వ్యయంతో 276 డ్యూయల్ డెస్క్ బెంచీలు విరాళంగా సంస్థ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొందుర్గ్ కేంద్రంలో జిఎం పటేల్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుదాం కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ కొందుర్గ్ మండల, గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో జిఎం పటేల్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైస్

Scroll to Top