PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధి రాచకండ్రిగ వద్ద పోలీసుల వాహన తనిఖీలు

పయనించే సూర్యుడు న్యూస్( ఆగస్టు.24/08/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ *తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధి రాచకండ్రిగ వద్ద ఆదివారం ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తమ బృందంతో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహన దారులకు, లైసెన్సు లేని వాహన దారులకు అపారాధ రుసుము విధిస్తూ,ప్రతి వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరు లైసెన్స్ ను తీసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ,రంపచోడవరం జిల్లా సాధన కమిటీ.

ఏపీ సీఎం 2014 నాటి హామీ రంపచోడవరం నియోజకవర్గం,పోలవరం నియోజకవర్గం ముంపు మండలాలను కలుపుతూ ప్రత్యేక రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలి. రాజమండ్రిలో కలిపితే సహించం. ఎస్టి కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి వినతి పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 25 అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం మండల కేంద్రంలోని యు.టి.ఎఫ్ హోమ్ నందు ఏపీ ఆదివాసీ జేఏసీ కోరు కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంపచోడవరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాలూర లో పేకాట స్థావరాలపై సిసిఎస్ మెరుపు దాడులు.

మామూళ్ల మత్తులో స్థానిక పోలీస్ యంత్రాంగం? స్థానిక పోలీసులు దాడులు నిర్వహించకపోవడంపై ప్రజల అనుమానాలు పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో సాలుర గ్రామశివారులో పేకాట స్థావరాలపై జిల్లా సిసిఎస్ పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేశారు.పట్టుకున్న వారిని బోధన్ రూరల్ పోలీసులకు అప్పగించారు.బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నలుగురిని పట్టుకున్నారు.ఐదుగురు పరారయ్యారు.వారి వద్ద నుంచి 1200 నగదు,ఒక సెల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాస్త్రీయ విద్యా విధానంపై ఉధృతమైన ఉద్యమాలను నిర్మించాలి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పయనించే సూర్యుడుఆగష్టు 23 (పొనకంటి ఉపేందర్ రావ్ ) టేకులపల్లి మండల మహాసభను శనివారం జూనియర్ కాలేజిలో నిర్వహించడం జరిగినది. టేకులపల్లి మండల నాయకులు.ఎ లోకేష్.అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి జె. గణేష్ పాల్గొని మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై మూకుముడిగా దాడి చేస్తున్నాయని, సామాజిక అంశమైన విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయని, ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలుకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి షాదనగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

( పయనించే సూర్యుడు ఆగస్టు 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ రోడ్ లో బగారాబువ్వ – కోడికూర రెస్టారెంట్ ను ప్రారంభించన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , అనoతరం నిర్వహకులుసుజిత్ రెడ్డి, వినిత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఖాజా పాషా, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, కట్ట వెంకటేష్ గౌడ్,

Scroll to Top