PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీఓ జయంత్ రెడ్డి

వివిధ పనులను ప్రారంభించిన ఎంపీఓ ( పయనించే సూర్యుడు ఆగస్టు 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండాలో పనుల జాతర కార్యక్రమాన్ని ఫరూక్నగర్ ఎంపీఓ జయంత్ రెడ్డి ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో వందరోజులు పని పూర్తి చేసుకున్న కూలీలను సన్మానించడం జరిగింది. వీరితోపాటు గ్రామపంచాయతీ కార్మికులను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సుడిగాలి పర్యేటన

పయనించే సూర్యుడు ఆగస్టు 22 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతర లో భాగంగా ఐదు మండలాలలో అభివ్రృధ్ధి పనులకు శంకుస్ధాపన,ఫ్రారంభోత్సవాలు…మంగళ హరతుల నడుమ స్వాగతం పలికిన పల్లె ప్రజానికం ప్రజల వద్దకే పాలనను అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివ్రృధ్ధిని పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతరకార్యక్రమంలో భాగంగా కామేపల్లి,గార్ల,బయ్యారం,ఇల్లందు,టేకులపల్లి మండలాలోని పలు గ్రామ పంచాయితిలలో నిర్మాణ పూర్తి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండల్ గోన్ గోపుల గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి భూమి పూజ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్ లో ఈరోజు శుక్రవారం రోజున తెలంగాణ ప్రజా ప్రభుత్వము చేపట్టినటువంటి పనుల జాతరలో భాగంగా భీంగల్ మండల్ లో గోనుగుప్ల గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో సంతోష్ కుమార్ ఎం ఆర్ ఓ షబ్బీర్ ఏపీవో పీజీ కార్యదర్శి శ్రీనివాస్ డిసిసి కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రహదారులు బంద్ అయిన అన్ని గ్రామాలకు అన్ని రకాల నిత్యవసరాలు తక్షణమే పంపిణీ చేయాలి కూనవరం మండలం శబరి బెల్టు గ్రామాలకు విద్యుత్ ప్రత్యామ్నాయాన్ని చూపాలి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 22 చింతూరు, ఆగస్టు 22: గత ఐదు రోజుల నుండి చింతూరు డివిజన్ 4 మండలాల్లో వరదల వలన రహదారులు బంద్ అయి అనేక గ్రామాల ప్రజలు నిత్యవసరాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రహదారులు బంద్ అయినా అన్ని గ్రామాలకు నిత్యవసరాలు పంపిణీ చేయాలని మరియు చిన్న పాటి వరదలకె కూనవరం మండలంలోని శబరి బెల్టు గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతున్నదని తక్షణమే దానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొక్కజొన్న పంటపై శిక్షణ కార్యక్రమం

పయనించే సూర్యుడు ఆగస్టు 22 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలంలోని చందన గ్రామంలో ఆత్మ వారి సౌజన్యంతో మొక్కజొన్న పంటపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కిషోర్ కీటక సంబంధ శాస్త్రవేత్త,కృషి విజ్ఞాన కేంద్రం,రెడ్డి పల్లి వారు హాజరు అయ్యారు.వారు మాట్లాడుతూ మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటిలో ముఖ్యంగా, పొలం చుట్టూ కలుపు లేకుండా చూసుకోవడం, పంట మార్పిడి పాటించడం, పురుగు

Scroll to Top