PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొమ్మలు తప్పనిసరి కత్తిరింపు మామిడి తోటల్లో

పయనించేసూర్యుడు ఆగస్టు 22 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం మండల పరిధిలోని ఈడిగపల్లి సచివాలయం 2 నందు ఉద్యాన శాఖ శాస్త్రవేత్త రేణుక ప్రసాద్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ..మామిడి కాయల కోత తర్వాత మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు కాయలు కోసిన తర్వాత ఏడు నుంచి పది రోజులు చెట్లకు విశ్రాంతినిచి,జూలై 20 లోగా కొమ్మల కత్తిరింపులు చేయాలి గుబురుగా పెరిగిన చెట్లలో సూర్యరశ్మి ,గాలి లోపలికి ప్రసరించేలా తల పైన కొమ్మలను కత్తిరించాలి,అదేవిధంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ లో టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ కు ఘన నివాళి

టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్ నరేష్ నేతృత్వంలో ఘన నివాళి ( పయనించే సూర్యుడు ఆగస్టు 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నిజాంపై అక్షర పోరాటం చేసి తన రెండు చేతులను పోగొట్టుకున్న మహనీయుడు, ఆదర్శాల కోసం విలువైన ప్రాణాలను అర్పించి జర్నలిస్టులకు ఆదర్శ ప్రాయుడైన షోయబుల్లాఖాన్ విగ్రహాన్ని ట్యాంకుబండు మీద ఏర్పాటు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) డిమాండ్ చేశారు. షాద్ నగర్ లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర పేరుతో ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి.

రంపచోడవరం రాజమండ్రి లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పయనించే సూర్యుడు రిపోర్టర్ డివిజన్ ఇంచార్జి ఆగష్టు 22 పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలు, పోలవరం ముంపు మండలాలు కలిపి తొలితరం స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరుతో ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని, రంపచోడవరాన్ని రాజమండ్రిలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి డిమాండ్ చేసింది. ఈరోజు ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగల శ్రీనివాసు అధ్యక్షతన రంపచోడవరంలో జరిగిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్రమ అరెస్టులు కాదు చేయాల్సింది హైద్రాబాద్ అభివృద్ధి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్

ప్రయాణించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇన్చారి శ్రీనివాస్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావ్ సేవ్ హైద్రాబాద్ పేరుతో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయాన్నే జ్వరం తో బాధపడుతూ ఇంటివద్దనే ఉన్న బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ ను జగద్గిరిగుట్ట ఎస్సై వినయ్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తో కలిసి అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ అక్రమ ఆగస్టులు కాదు చేయాల్సింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ముంపు మండలాలకు వచ్చి స్థిరపడిన వాళ్లకి పోలవరం ప్యాకేజీ ఎందుకు?*స్థానిక ఆదివాసులకు మరియు పూర్వం నుండి ఏజెన్సీ లో ఉన్న నాన్ ట్రైబల్స్ కు మాత్రమే పోలవరం ప్యాకేజీ ఇవ్వాలి!

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 22 ఆదివాసీలకు రక్షణ కవచమైన ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ మైదాన ప్రాంతాల నుండి 1970 తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలసలు వచ్చి స్థిర నివాసాలు, అక్రమ కట్టడాలు, వ్యాపారాలు నిర్మించుకుని ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడిచిన నాన్ ట్రైబల్స్ కు పోలవరం ప్యాకేజీ ఎందుకు ఇవ్వాలి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? చట్ట విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతం లోకి చొరబడి

Scroll to Top