PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హైదరాబాద్ గాంధీ భవన్ లో టి పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ఆర్మూర్ నియోజక వర్గ నాయకులతో సమావేశం.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం.. పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి తదితరులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.. ఆర్మూర్ నియోజక వర్గంలో స్థానిక సంస్థల అన్ని సీట్లు గెలవాలి… గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజక వర్గ నాయకుల సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు.. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

ఎమ్మెల్సీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణి పాల్గొన్న స్థానిక మండల నాయకులు,కార్యకర్తలు లబ్దిదారులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పలువురు అత్యవసర వైద్యం కొరకు ఆర్థిక సాయం కోరగా వారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు చేయగా కరివేన గ్రామం భూత్పూర్ మండలానికి చెందిన ఎం.చంద్రశేఖర్ రెడ్డి 2 లక్షలు,ఎక్కువైపల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు…

సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం… రుద్రూర్, ఆగస్టు 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణలు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, తహసీల్దార్ తారాబాయి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, మండల నాయకులు, గణేష్ మండపాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నీటి పన్ను చెల్లి 0 చాలని లేని యెడల కొశాయి లు తొలగి స్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్

పయనించే సూర్యుడు ఆగస్టు 20 ( సూ ళ్లూరుపేట మండల రిపోర్టర్ దాస్ ) ఈరోజు అనగా 19.08.2025 సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు మున్సిపల్ రెవెన్యూ అధికారులుచే నీటి పన్ను బకాయిదారులందరూ ఇంటింటికి వెళ్ళి వెంటనే నీటి పన్ను చెల్లించాలని లేని యెడల కొళాయి తొలిగించునని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు అటులనే మున్సిపల్ మరియు సచివాలయం సిబ్బంది చే ప్రతి ఇంటికి వెళ్లి సదరు ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా లేదా? ఉంటే రికార్డుల్లో నమోదయిందా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాడైన రోడ్ పై వరినాట్లు వేసి నిరసన తెలిపిన చింతల చెరువు గ్రామస్తులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 20 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్, ఎటపాక మండలం,కృష్ణవరం గ్రామ పబచాయితీ పరిధిలోని చింతలచెరువు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉన్న రహదారి చిన్న వర్షం కురిస్తే చాలు వాహనాల రాకపోకలకే కాదు నడవడానికి కూడా వీలుకానంత బురదమయమై తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో శాశ్వత పరిస్కారం కోరుతూ సి సి రోడ్ వేయించండి అంటూ ఎన్నోసార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో, అధికారులతో

Scroll to Top