PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎం ఈ ఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి, బాలానగర్ మండల విద్యాధికారుల ఎం ఈ ఓ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకంగా మండల విద్యాధికారి కార్యాలయాన్ని తమ ఎం ఈ ఓ కు అప్పగించాలని కూకట్ పల్లి మండల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కూకట్ పల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్ పల్లి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏల్కూరు గ్రామంలో మహేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

పయనించే సూర్యుడు తేదీ 19 మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న అఖిలపక్షి డిమాండ్,,, జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూరు గ్రామంలో నిన్న సాయంత్రం టీ తాగి ఇంటికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం నాయకుడు మహేష్ పై జరిగిన దాడిని గద్వాల జిల్లా అఖిలపక్షి కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది, దాడికి కారణం ఏమైనాప్పటికీ గ్రామంలో అది ఏల్కూరు లాంటి సున్నితమైన గ్రామంలో ఇటువంటి దాడి జరగడం శోచనీయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు ఆగస్టు 19 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో పెళ్లిరోజు సందర్భంగా భోజనాలు సిద్ధపరిచారు.సిద్ధపరిచినవారు కడప జిల్లా, మైదుకూరు మండలం, పెద్ది శెట్టి పల్లి లో నివాసముంటున్న బలగని నాగప్రసాద్ భార్య సావిత్రి‌ వీరు తమ 3వ పెళ్ళి రోజు శుభ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న పెద్దలకు అన్నదానం చేసి, వారి ఆశీస్సులు తీసుకోవడం మంచిదని భావించి,మంచి విందు ఏర్పాటు చేయించి,వాటితో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏల్కూరు గ్రామంలో మహేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

పయనించే సూర్యుడు తేదీ 19 మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న అఖిలపక్షి డిమాండ్,,, జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూరు గ్రామంలో నిన్న సాయంత్రం టీ తాగి ఇంటికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం నాయకుడు మహేష్ పై జరిగిన దాడిని గద్వాల జిల్లా అఖిలపక్షి కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది, దాడికి కారణం ఏమైనాప్పటికీ గ్రామంలో అది ఏల్కూరు లాంటి సున్నితమైన గ్రామంలో ఇటువంటి దాడి జరగడం శోచనీయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ జువ్వగుంట బుజ్జమ్మ

పయనించే సూర్యుడు ఆగస్టు 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ప్రభుత్వం 18 తేదీన ప్రకటించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో నియోజకవర్గ స్థాయి పదవి కి ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఏఎంసి డైరెక్టర్ నియమితులైన భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు. తల్లి జువ్విగుంట బుజ్జమ్మ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ పదవి లభించడానికి సహకరించిన రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మాత్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి

Scroll to Top