PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు

పయని0చే సూర్యుడు ఆగస్టు 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట ఫోటోగ్రాఫర్స్ ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఫోటోగాఫర్లకి ఒక పర్వాదినం..కెమెరా సృష్టి కర్త లూయీస్ జాక్వెస్ మండే డాగురే కెమెరాను కనిపెట్టినారు. కెమెరా చేత పట్టిన ప్రతి ఫోటోగ్రాఫర్లకి బ్రతుకును చూపించిన లూయీస్ జాక్వెస్ మండే డాగురే ని జ్ఞాపకం చేసుకుంటూ. సూళ్లూరుపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ వారు. సూళ్లూరుపేట బస్టాండ్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ […]

తెలంగాణ

అంబరాన్నంటిన అంబురామేశ్వర జాతర

ప్రయానించేసూర్యుడున్యూస్(18/08/2025) పెదేముల్ మండల ప్రతినిధి అంజివర్షంలోనూ స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సి, ఎమ్మెల్యే లు పెద్దేముల్ మండలంలోని తట్టెపల్లిలో అంబురామేశ్వర స్వామి జాతర మహోత్సవం భక్తుల తో కిటకిటలాడింది, భక్తులు అధికసంఖ్యలో పాల్గొనీ ప్రత్యేక పూజలు చేసారు, అలాగే తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, టీపీసీసీ ప్రచార సమన్వయకర్త

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

గజమాలతో మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు హారతిచ్చి స్వాగతం పలికిన మహిళలు పయనించే సూర్యుడుఆగష్టు 18(పొనకంటి ఉపేందర్ రావు ) సోమవారం టేకులపల్లి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ & గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,మరియు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసేందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొందుర్గు లో ఘనంగా శేరిల్ల మైసమ్మ తల్లి భోనాలు…

భక్తిశ్రద్ధలతో బోనాల నిర్వహణ భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) శేరిల్ల మైసమ్మ తల్లీ భోనాలను భక్తి, శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం చివరి శ్రావణ సోమవారం నాడు మైసమ్మ తల్లీకి బోనాలను నిర్వహించడం అనవాహితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు సోమవారం నాడు సాయంత్రం బండ్ల బోనాలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన బోనాలను మహిళలు ఎత్తుకొని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజేత జూనియర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం క్యాంపియన్

ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ….. విస్తృతంగా సభ్యత్వం తీసుకోవాలని విద్యార్థులకు పిలుపు ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) . అధ్యయనం పోరాటం నినాదాలతో 1970లో ఏర్పడి నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిలుస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు.. అందరికి సమానమైన విద్యా అందించాలన్నారు విద్యార్థుల హక్కుల కోసం

Scroll to Top