PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

మున్సిపల్ చైర్ పర్సన్ గా వాకిటి మానస హన్మంతు వైస్ చైర్ పర్సన్ గా శైవిరెడ్డి పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి 17మక్తల్ : మక్తల్ మున్సిపల్ నూతన పాలకవర్గం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పేర్లను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ఆయన పార్టీ సీనియర్ నాయకులతో కలిసి చైర్పర్సన్ల పేర్లను ప్రకటించారు.మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ కు రిజర్వు కాగా ఎన్నికల్లో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోషణ అభియాన్ అద్భుత పథకం

రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగనవాడి అధికారులతో సమీక్ష సమావేశం పయనించె సూర్యుడు ఫిబ్రవరి 16(పొనకంటి ఉపేందరరావు )భద్రాద్రి కొత్తగూడెం (సోమవారం): స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందుగల సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోస్టల్ జీవిత భీమా భావితరానికి మన కుటుంబానికి అవసరం

ఐటి డి ఏ సహాయ అధికారి డేవిడ్ రాజ్ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 16పొనకంటి ఉపేందరరావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :డబ్బుని ఆధా చేసుకోవాలంటే అవసరానికి ఉపయోగపడే పోస్టల్ భీమాలో తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి పాలసీ తీసుకొని తమ కుటుంబాలకు ఆర్థికచేకూర్పు అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉద్యోగుల సమ్మె తో మూత పడనున్న సొసైటీలు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి : నేటి నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రలో గల 2060 పిఏసియస్ ల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళు న్నట్లు ఎపి. పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసియస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సప్త సప్తాహ మహోత్సవం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి క నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంఐ పోలవరం మండలం కేశనకుర్రుపాలెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 29.12.2025 నుండి ఈరోజు వరకు క్రీ” శే” గరగ శేషగిరిరావు (గురువు) దివ్య ఆశీస్సులతో భక్తుల సహాయ సహకారంతో గాదిరాజు విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఉగాది రాజు శ్రీరామరాజు పర్యవేక్షణలో సప్తసప్తహం అనగా 49 రోజులు అఖండ సర్వనామ మహోత్సవము

Scroll to Top