PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొప్పాపుర్ వాగు ఉదృతిని పరిశీలించిన సీపి పి.సాయి చైతన్య…

వాగు ఉదృతిని పరిశీలిస్తున్న సీపి సాయి చైతన్య… రుద్రూర్, ఆగస్టు 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద గుండ్ల వాగు లోలెవల్ బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహాన్ని సీపి పి.సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సిపి వెంట ఏసిపి శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు ఆగస్టు 16 శర్మాస్ వలి మండల రిపోర్టరు యాడికి యాడికి మండలం కొట్టాలపల్లి గ్రామం నందు గల రాధాకృష్ణ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు నరసింహ చౌదరి. నీలకంఠారెడ్డి జేసీ శంకర్. వెంకటేశు. శేఖర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

పయనించే సూర్యుడుఆగస్టు, 16 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు:అల్పపిడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన, వాగు వంకలు పొర్లడంతో ఇల్లందు మున్సిపాలిటి పరిధి లో గల ఐదు,మూడు, ఒకటి, రెండు, ఇరవై వార్డులలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ,వరద ఉధ్రృతికి గురైన ప్రాంతాలలో స్టేషన్ బస్తీ బుగ్గ వాగు ప్రభావిత ప్రాంతాలలో కాలువ తవ్వకం పనులు తక్షణమే మరమ్మత్తుల పనులు చెపట్టాలని సంబంధిత అధికారులను చరవాణి ద్వారా ఆదేశించి ఇరవై వ వార్డు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు బొంబాయి కాసా చంద్రమోహన్.

పయనించే సూర్యుడు ఆగస్టు 16 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల కేంద్రంలో శ్రీ గంగమ్మ తల్లి గుడి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు ని ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నా ప్రసాదలకు టెంకాయ కొట్టి అన్నప్రాసదాలు ప్రారంభించిన బొంబాయి రమేష్ నాయుడు మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లెవల్ బ్రిడ్జి పై వహిస్తున్న నీటి ఉద్రిక్తతను పరిశీలించిన అధికారులు…

బొప్పాపుర్ వాగు ఉదృతిని పరిశీలిస్తున్న అధికారులు.. రుద్రూర్, ఆగస్టు 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద లో లెవల్ బ్రిడ్జి పై నుంచి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో భారీ కెట్లు ఏర్పాటు చేసి రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. లోలెవల్ బ్రిడ్జి పై ప్రవహిస్తున్న వర్షపు నీటి ఉద్రిక్తతను

Scroll to Top