PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన్ సమజ్ పార్టీ మక్తల్ పట్టణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్11// మక్తల్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ అసెంబ్లీ బహుజన సమాజ్ పార్టీ పట్టణం అధ్యక్షులు లక్ష్మన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనిక ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ హాజరు కావడం జరిగింది విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ గారు అలాగే బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్ధంతి సందర్భంగా చిన్నారులకు పండ్ల పంపిణీ

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్11//మక్తల్ నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామానికి చెందిన అజయ్ కృష్ణ 7 వర్ధంతి పురస్కరించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు పద్మమ్మ, బాలకిషన్, స్నేహితులు కిష్ట గౌడ్,ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తెలంగాణ

భీంగల్ పురపాలక కార్యాలయం నందు మంగళవారం ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలోకాళోజీ కేవలం కవి మాత్రమే కాదు, సమాజ సంస్కర్త, విప్లవకారుడు, విద్యా రంగంలో అగ్రగామి.”జీవో జీవస్య జీవనం” అనే తత్వాన్ని జీవితంలో ఆచరించిన మహనీయుడు.ఆయన కవిత్వంలో దేశప్రేమ, సామాజిక న్యాయం, మానవత్వం లాంటి విలువలు గుండెల్లో మంట రేపాయి.”కరిగిందే కాలం”, “అగ్ని స్రవంతి” లాంటి కృతులతో తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపించారు.బాల్యవివాహాలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.విద్యా రంగంలో ఆధునికీకరణకు

తెలంగాణ

వెంటాడుతున్న యూరియా కష్టాలు రైతులకు

యూరియా కొరకు బారులు తీరిన రైతులు పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 9 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ )మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఉదయం నుండి ఎండలో నిలబడి ఒక సంచీ యూరియా కోసం వేచి చూస్తున్న దృశ్యం గ్రామీణ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది.విత్తనాలు వేసిన పంటలకు ఎరువులు తక్షణం అవసరం అయిన పరిస్థితుల్లో, రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి రావడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలల త్రిశూల్ గణేష్ లడ్డు ను కైవసం చేసుకున్న మందు ముళ్ళ సుధాకర్ గుప్తా

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బాలల త్రిశూల్ గణేష్ లడ్డూ వేలం పాటు గణేష్ వద్ద భారీగా లడ్డు వేలంపాట్లు లో 51,000 రూపాయలతో మందు ముళ్ళ. సుధాకర్ గుప్త గెలుచుకున్నారు రెండో లడ్డు గుండ్ల రాజేశ్వర్ రెడ్డి పది వేల రూపాయలతో గెలుచుకున్నారు మేడ్చల్ టౌన్ బాలాజీ నగర్ లో మొట్టమొదటిసారిగా చిన్నారుల గణేష్ వద్ద లడ్డు వేలం పాటు భారీ ఎత్తున జరిగినది కాలనీలో పిల్లలు

Scroll to Top