PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రంగులు మార్చినంత మాత్రాన అవి ఇంద్రమ్మ ఇండ్లు అవుతాయా..

పయనించే సూర్యుడు తేదీ 7 ఆదివారం సెప్టెంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులన్నీ పూర్తి చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ప్రారంభించడం సిగ్గుచేటు.అలాగని గద్వాల నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ని పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయించి మందుల పర్యటించడం ఏమిటి గద్వాల నియోజకవర్గ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా శ్రీ సార్వజనిక్ గణేష్ శోభయాత్ర….

రుద్రూర్, సెప్టెంబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం గణేష్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల వేషధారణ, భజనలు, కీర్తనలు, నృత్యాలు, నాసిక్ డోలక్ బ్యాండ్ ల మధ్య ప్రధాన వీధుల గుండా గణేష్ శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, గణేష్ మండలి అధ్యక్షులు చిదుర వీరేశం, గెంటిల సాయిలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ వేదిక పైనే, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకునీ సంబరాలు చేసుకుంటూ ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో బహిరంగ సభ సన్నాహక సమావేశం పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మంత్రి సీతక్క,రేపు అనగా 7-9-25 నాడు కామారెడ్డి పట్టణంలో ఇన్చార్జి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి తాడిపత్రి రూరల్ పరిధిలోని చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సంచార చికిత్స నోడల్ అధికారి డాక్టర్ ఎస్.బి విష్ణుమూర్తి “స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర” కార్యక్రమంలో భాగంగా చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఆకస్మిక తనిఖీ చేశారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులు, ల్యాబ్, మరియు బయోమెడికల్ వేస్టేజ్ అమలు విధానం గురించి ఆరా తీసిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు.. “స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర” కార్యక్రమం ప్రతినెల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద 25 కేజీల గంజాయి స్వాధీనం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి సెప్టెంబర్ 6 చింతూరు మండలం చింతూరు గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశాల ప్రకారం గత కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏజెన్సీలోని అన్ని పోలీస్ స్టేషన్ ఎదుట రాత్రి పగలు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పటికీ గంజాయి స్మగ్లింగ్ దారులు తరలించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ తనిఖీల నిర్వహణ వ్యూహాత్మకంగా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

Scroll to Top