మహిళల ఆరోగ్యం కోసం ‘సఖి సురక్ష’ కవచం: మంత్రి ఎన్ఎండి ఫరూక్
పయనించే సూర్యుడు డిసెంబర్ 31, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీ ఖానా వేదికగా ‘సఖి సురక్ష’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళల […]




