PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రంలో మెడికల్ మాఫియాని అరికట్టే నాధుడు ఎవరు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రంలో పేరుకు పోతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో సూళ్లూరు పేట ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు సిపిఐ మండల కార్యదర్శి రమణయ్య పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అసమర్థ పాల నా వలన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో పిఎంజెజెబివై రెండు లక్షలు ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్‌ దాసు) సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు న్యూకాలనీలో మాదరపాకం చరణ్ కుమార్ ఆరోగ్యం సరిలేనందిన మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పిఎంజెజెబివై యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పిఎంజెజెబివై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంజెజెబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య ప్రియాంక కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుండలేశ్వరంలో పర్యటించిన ఎస్పీ

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం మండల పరిధిలోని కుండలేశ్వరంలో పర్యటించారు. వృద్ధ గౌతమి నది తీరాన ఉన్న స్నాన ఘట్టాన్ని పరిశీలించారు. గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని, భక్తులు నదిలో లోతుకు వెళ్లకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.పార్వతీ కుండలేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు పరిశీలించారు . మహాశివరాత్రి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో మంగళగిరి 22న చేనేత గర్జన జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 13 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలూరు లక్ష్మయ్య ఆధ్వర్యంలో చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పామిశెట్టి గోవిందు జాతీయ చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ మామిళ్ళ నారాయణస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ సోమశేఖర్ పట్టు చీరలు ఉత్పత్తిదారులు పళ్ళ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు మరియు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి లబ్ధిదారులు బోడ అనసూయ బోడ భీమయ్యకు సన్మానం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. గ్రామానికి చెందిన బోడా అనసూయ బోడ భీమయ్యకు తొలి విడత ఇందిరమ్మ ఇండ్లు మంజురవడం జరిగింది. సకాలంలో గృహ నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేసుకోవడంతో గ్రామ

Scroll to Top