PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళల ఆరోగ్యం కోసం ‘సఖి సురక్ష’ కవచం: మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 31, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీ ఖానా వేదికగా ‘సఖి సురక్ష’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్త సంవత్సరానికి ముందస్తు కానుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు డిసెంబర్ 31, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పెన్షన్‌దారులకు జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఒక రోజు ముందుగానే, డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్‌లో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని, ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంజూరైన పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫెన్సింగ్ క్రీడాకారిణి పబ్బతి చిన్మయి శ్రేయ మరో సంచలనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, ఏషియన్ గేమ్స్ ఫెన్సింగ్ లో సత్తా చాటి రాయలసీమలోనే మొట్ట మొదటిసారిగా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి నంద్యాల పేరును దశ దిశల వ్యాప్తి చేసిన ఫెన్సింగ్ క్రీడాకారిని నంద్యాల ముద్దుబిడ్డ పబ్బతి చిన్మయి శ్రేయ 69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ అండర్ 17 బాలికల విభాగంలో మంగళవారం మూడవ స్థానంలో నిలిచి ఫెన్సింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున మొట్టమొదటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుండెపోటుతో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణికుడి మృతి

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: మండలం సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి రాములు (70)భార్య ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు వివాహతురాలు కాగా చిన్న కూతురు మానసిక వికలాంగురాలు.గ్రామంలోని రోజువారి కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు.తన భార్య కూతురుతో కలిసి ఆర్టీసీ బస్సులో టేకులపల్లి లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు తనకు తన కూతురి పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వెళుతుండగా మార్గమధ్యంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో బస్సులను కుప్పకూలిపోగా.వెంటనే స్పందించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాదెండ్ల వారి కండ్రిగలో ఏపీ ప్రభుత్వ రీ–సర్వే కార్యక్రమం

పయనించే సూర్యుడు డిసెంబర్ 31( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. సూళ్లూరుపేట మండల రెవెన్యూ అధికారి (MRO) ఆదేశాల మేరకు జనవరి 2వ తేదీ నుంచి గ్రామంలోని అన్ని భూములకు రీ సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. రీ సర్వే ప్రక్రియకు గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. సర్వే పూర్తైన అనంతరం క్లియర్ అయిన భూములకు పట్టా పాస్‌బుక్‌లు

Scroll to Top