PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు ముగుస్తున్న ఆదివాసీలకు రవాణా సౌకర్యాలు లేవు

ప్రభుత్వాలు ఆదివాసీ గూడాలను గాలికి వదిలేస్తున్నాయి. పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా ,చింతూరు మండలం పేగ పంచాయతీ పరిధిలో గల కల్లిగుండ, పుంగుట్ట గ్రామాలు పడుతున్న కష్టాలు ఇంత అంత కాదు, వర్షాకాలం లో ఆస్పత్రులకు , నిత్యవసర సరుకుల కోసం చంద్ర వంక వాగు దాటాల్సిందే, ఈ వర్షాల సమయంలో రోగులను హాస్పత్రులకు తీసుకెళ్లడానికి వేరే మార్గమేమీ లేదు , వరదలు ఎక్కువైతే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి అభివృద్ధికి సహకరించండి. జె.సి. అస్మిత్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 2(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో మంగళవారం ఎం.పీ.డీ.వో. మీటింగ్ హాల్ నందు తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి అన్ని శాఖల మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినారు. శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించిన ఆదాయం గురించి పంచాయతీ ఇన్చార్జ్ ఈ.వో. శశికళలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నేను యాడికి గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే నా మొదటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు మండల రైతుల సమస్యల వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సమావేశం.

రైతులకు ఈ క్రాప్ చేయాలి మరియు ఎరువుల వెంటనే ఇప్పించాలి చింతూరు జడ్పీటీసీ చిచ్చడి.మురళీ ప్రభుత్వ నీ డిమాండ్ చేసారు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు ఈరోజు సమావేశంలో చింతూరు జడ్పిటిసి చిచ్చడి.మురళి గారు మాట్లాడుతూముఖ్యంగా రైతులు అనుభవిస్తున్న సమస్యలపై స్పందిస్తూ ఈరోజు మండలం మొత్తం కూడావ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సకాలం లో యూరియ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా రోడ్డుకు మరమ్మత్తులు

భారీ వర్షాలకు గుంతల మయంగా మారిన రోడ్డు బండ్ల శివ బాబు సహకారంతో మాజీ సర్పంచ్ బుజ్జిరాజు నాయక్ రోడ్డు కు మరమ్మతులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా ప్రధాన రోడ్డు గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతల మయంగా మారడం జరిగింది. నిత్యం వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన వైస్సార్సీపీ నాయకులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల కేంద్రలోని శాంతి నగర్ వద్ద ఉన్నటువంటి వైస్సార్ సర్కిల్ లో జనహృదయ నేత పేదల ఆశాజ్యోతి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్బంగా అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు గారు, స్టేట్ జాయింట్ సెక్రటరీ వెన్నపూస వెంకటరామి రెడ్డి, గారు మాట్లాడుతూ మహనీయులు రాజశేఖర్ రెడ్డి

Scroll to Top