PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెజర్ల లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అదేశాలతో చేజర్ల మండల వైసీపీ కన్వీనర్ బోయిళ్ళ మాలకొండ రెడ్డి సూచనలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు నిర్వహించారు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.వైయస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ బూత్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు గారి సేవలు మరువలేని

(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి స్వర్గీయ ముత్యం రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సేవలు మరువలేని ఇవన్నీ పేదలకు పెన్నిధి రైతు బాంధవుడు దుబ్బాక ప్రజల ఆత్మగౌరవ పత్రిక మహోన్నత నేత ప్రజా సేవకుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు

(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్) నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైఎస్ఆర్ పరిపాలన చరిత్ర మర్చిపోదు.

వైఎస్ఆర్ వర్ధిత సందర్భంగా పూలమాలలు వేసి నీవాళ్ళ అర్పించిన.. పయనించే సూర్యుడు. తేదీ 2 తారీకు సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధిత సందర్భంగా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరితా తిరుపతయ్య ఆదేశానుసారం జోగులంబ గద్వాల జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైఎస్ఆర్ పరిపాలన చరిత్ర మర్చిపోదు.

వైఎస్ఆర్ వర్ధిత సందర్భంగా పూలమాలలు వేసి నీవాళ్ళ అర్పించిన.. పయనించే సూర్యుడు. తేదీ 2 తారీకు సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధిత సందర్భంగా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరితా తిరుపతయ్య ఆదేశానుసారం జోగులంబ గద్వాల జిల్లా

Scroll to Top