PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణ చేస్తూప్రభుత్వం సిబిఐ కి అప్పగించడం దుర్మార్గ చర్య

టేకులపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సి.బి.ఐ కి అప్పగించటం దుర్మార్గపు చర్య అని టేకులపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మేర్ల వరప్రసాద్ గౌడ్, బోడ బాలు నాయక్ లు విమర్శించారు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీమ్గల్ పట్టణ కేంద్రంలో అకాల వర్షాలకు రోడ్లు మరియు నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ మరియు బాల్కొండ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సోమవారం రోజు భీంగల్ పట్టణ కేంద్రంలో గల అకాల వర్షాలకు ముంపు గురైన వ్యవసాయ క్షేత్రాలను అలాగే ధ్వంసం అయిన రోడ్లను పరిశీలించి నష్టపోయిన రైతుల తో మాట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైభవంగా గణనాధుని నిమజ్జనం.!

హాజరైన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,డైరెక్టర్,కమిషనర్ సునీత రెడ్డి ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) గత అయిదు రోజులుగా విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గణనాధుడు విశేష పూజలందుకుని,సోమవారం నిమజ్జణానికి బయలుదేరారు.ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ లతో కళాశాల కరస్పాండెంట్ విశ్వనాధ్,ప్రిన్సిపల్ భవాని శంకర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండల కేంద్రంలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనం చే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు ఈరోజు సోమవారం రోజున ఏర్గట్ల మండల కేంద్రములో రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డుల మరియు 200 వరకు రేషన్ కార్డులో పేర్లను జత చెయ్యటంతో వచ్చిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చెయ్యటం జరిగింది. ప్రతి వచ్చిన ఒక్కరు వెళ్లి తీసుకవెళ్లవాల్సిందిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సామజిక సేవకులకు రాయల చారిటబుల్ ట్రస్ట్ వారి సన్మానం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండలంలో విద్య ఆరోగ్య సామాజిక సేవ కార్యక్రమాలలో సేవలందిస్తున్న వారికి రాయల చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ శ్రీ పసల శ్రీధర్ గారు వారి సేవలను గుర్తించి సన్మానం చేయడం జరిగింది. ఫీజికల్ డైరెక్టర్ సంజీవరాయుడు గారిని సన్మానిస్తూ 10 వేల రూపాయలు చెక్కును అందించడం జరిగినది. యోగ శిక్షకుడు అయిన గరిడి శివన్న గారిని,

Scroll to Top