చింతూరు ఏజెన్సీ లో వరద కారణంగా 16 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామాలు కనీస సదుపాయాలు కల్పించనటువంటి ప్రభుత్వ యంత్రాంగం మరియు కన్నెత్తి చూడనటువంటి స్థానిక ఎమ్మెల్యే అని విలీన ప్రజల ఆరోపిస్తున్నారు
ముంపు మండలాల ప్రజలు ప్రభుత్వo పోలవరం నష్టపరిహారాన్ని అందించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 1 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చింతూరు చ డివిజన్ వీలిన మండలాలను ప్రభుత్వ యంత్రాంగం ఏ మాత్రం పట్టించకపోవడంతో పాటు ఎటువంటి అత్యవసర సరుకులు కూడా ఇవ్వలేదు.. అలాగే వీలిన మండలాల్లో 86 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి..అలాగే ఈ 86 గ్రామాల కు ఎటువంటి సహాయ సహకారాలు […]




