PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ఏజెన్సీ లో వరద కారణంగా 16 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామాలు కనీస సదుపాయాలు కల్పించనటువంటి ప్రభుత్వ యంత్రాంగం మరియు కన్నెత్తి చూడనటువంటి స్థానిక ఎమ్మెల్యే అని విలీన ప్రజల ఆరోపిస్తున్నారు

ముంపు మండలాల ప్రజలు ప్రభుత్వo పోలవరం నష్టపరిహారాన్ని అందించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 1 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చింతూరు చ డివిజన్ వీలిన మండలాలను ప్రభుత్వ యంత్రాంగం ఏ మాత్రం పట్టించకపోవడంతో పాటు ఎటువంటి అత్యవసర సరుకులు కూడా ఇవ్వలేదు.. అలాగే వీలిన మండలాల్లో 86 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి..అలాగే ఈ 86 గ్రామాల కు ఎటువంటి సహాయ సహకారాలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు ఏకంగ్రీవంగా ఎన్నిక

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ ఏన్కూరు మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది పయనించే సూర్యుడు సెప్టెంబర్ 01 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండల మాజీ జడ్పిటిసి బాధావత్ బుజ్జి అధ్యక్షతన ఈరోజు కమ్మవారి కల్యాణ మండపంలోని బిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ సమావేశంలోని ఏన్కూరు మండల మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు గారిని బిఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ అధ్యక్షతన రైతుల కోరికల దినోత్సవం సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు ఓబిరెడ్డి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులురైతు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్డీవో కార్యాలయ స్థలాన్ని ఇవ్వండి.

పయనించే సూర్యుడు తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయంలో మహబూబ్నగర్ ఎంపీ బిజెపి డీకే అరుణ కలెక్టర్ కార్యాలయంలో బి యం. సంతోష్ కుమార్తతో ఆర్డీవో కార్యాలయం స్థలం కోసం చర్చించరు ఆర్డీవో కార్యాలయ స్థలాన్ని ప్రస్తుతం ఉన్న కోర్టు స్థలంతో కలిసి జిల్లా న్యాయస్థానం భవనం గద్వాల నియోజకవర్గం లోనే నిర్మించబడియేలా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తో మహబూబ్నగర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బోధిధర్మ అవార్డు అందుకున్న మాస్టర్ రమేష్

అభినందించిన కొందరు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా అవార్డు పొందడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ టీం ఆధ్వర్యంలో ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విజయవాడ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి బోధిధర్మ అవార్డు కు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం న్యూ మాంక్స్ కుంగ్ పూ సీనియర్ మాస్టర్ తెలంగాణ నుండి బోధిధర్మ అవార్డు

Scroll to Top