PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎరుగట్ల మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఈరోజు శనివారం రోజున ఏర్గట్ల మండల పలు కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి ఇటీవల మరణించిన సున్నాపు ఇస్తారు కుటుంబాన్ని, పిలేట్ల వెంకటేష్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేక మరణించినందున వారి కుటుంబాన్ని, రేండ్ల మారుతి వాళ్ళ అమ్మ ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇది ఏమి గోస. రైతులకు తప్పని యూరియా కష్టాలు

(సూర్యుడు ఆగస్టు 30 రాజేష్ ) దౌల్తాబాద్ మండల కేంద్రంలో ముబారస్పూర్ రైతు వేదిక వద్ద దొమ్మాట పైటిలైజర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు ఒక్క బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రాహారాలు మానే క్యూ లైన్ లో గంటలకు నిలబడి ఉన్న ఒక్కరికి ఒకే బస్తా ఇవ్వడం సరిపోవటం లేనందున రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటలకు లైన్లో నిలబడ్డ చివరకు ఒక్క యూరియా బస్తా దొరకకపోవడం చివరికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోయగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన విద్యార్థి పోరుబాట యాత్ర బృందం

పొయ్యి కట్టెలు వాడకం గ్యాస్ బండల పేరుతో బిల్లులు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దురువాసన వచ్చినా పట్టించుకోని వార్డెన్?? రెగ్యులర్ వర్కర్ల స్థానంలో కూలి వర్కర్ల ఏర్పాటు పయనించే సూర్యుడు ఆగస్టు 30 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి :కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పి. డి.యస్. యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత లు మునిగెల శివ ప్రశాంత్, బి.సాయికుమార్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వడ్డేపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో నరసింహులు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం…

పయనించే సూర్యుడు 30 తారీకు శనివారం…జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న… జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష సమావేశం ఈ సమావేశంలో ప్రధానంగా ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటు లోపాల గురించి మరియు స్థానిక సంస్థల మరియు ఎన్నికల దృష్ట్యా గ్రామపంచాయతీ ఓటర్ జాబితా సవరణ చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు కోయ నాగరాజు మాట్లాడుతూ తాజాగా వచ్చినటువంటి ఓటర్ జాబితాలో మరణించిన వారి పేర్లు కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరదలతో రహదారులు బంద్ అయిన గ్రామాలకు నిత్యవసరాలు అందించాలి- సిపిఎం

ప్రచురణార్థం చింతూరు, ఆగస్టు 30: గత ఐదు రోజులుగా వరదలు రావడంతో రహదారులు బంద్ అయ్యి రాకపోకలు లేని గ్రామాలకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని, దోమలు బెడదతో జ్వరాలు ఎక్కువవుతున్న సందర్భంగా ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలని, ఏజీ కోడేరు కేంద్రంలో బోటు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ వరదల

Scroll to Top