శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి వద్ద ప్రవచన కార్యక్రమం..
1). ప్రవచనాలు ప్రసంగిస్తున్న దృశ్యం.. 2). హోమం నిర్వహిస్తున్న దృశ్యం.. రుద్రూర్, ఆగస్టు 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సర్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం గణేష్ మండలి వద్ద కామారెడ్డి వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు. అలాగే హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో పలువురు దంపద జంటలు పాల్గొని హోమం నిర్వహించారు. […]




