PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భూ నిర్వాసిత నేతల అక్రమ అరెస్టులను ఖండించండి

మక్తల్ పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన పుంజనుర్ ఆంజనేయులు భూ నిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు సి ఆర్ గోవిందరాజ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి //పయనించే సూర్యుడు// ఆగస్టు 30// మక్తల్ మక్తల్ నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని గత 44 రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమస్యలను పరిష్కరించకుండా నేడు ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం హేయమైనా చర్య అని భూనిర్వాసితుల సంఘం జిల్లా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉద్యోగానికని బయలుదేరి ప్రమాదం వశత్తు కిందపడిన వైద్యురాలు గాయపడిన నర్సింగ్ ఆఫీసర్ స్వర్ణలత

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కానుకుంట పి హెచ్ సి లో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న స్వర్ణలత ఉదయము సుమారు ఎనిమిది గంటల పరిధిలో తన కుమారునితో ఉద్యోగానికి వెళ్తూ ఉండగా నూతనకల్ పోచమ్మ టెంపుల్ దాటిన తర్వాత రోడ్డుపై ఉన్న గుంతలు నీటితో కనిపించకుండా ఉండగా గుంతలో పడి ఆమెకు తీవ్ర గాయాలు అయినాయి వెంటనే అక్కడ ఉన్న ప్రజలు తన కుమారుడు అప్రమత్తమై కానుకుంట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కమిటీ

// పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు 30// మక్తల్ శుక్రవారం ఉదయం 10:00 ప్రాంతంలో మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో మక్తల్ అసెంబ్లీ కార్యాలయం నుండి చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ నూతన అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ కు ఘన స్వాగతం పలకడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన మక్తల్ బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇబ్రహీం శేఖర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

MRPS మక్తల్ టౌన్ ప్రెసిడెంట్ గా గోలపల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ

//పయనించే సూర్యుడు// ఆగస్టు 30// మక్తల్ మన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యక్షులు ముంద నరసింహ మాదిగ. అధ్యక్షతన మక్తల్ టౌన్ ఎమ్మార్పీఎస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మక్తల్ టౌన్ ప్రెసిడెంట్గా గోల పల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ, నియమించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ మాదిగ, ను, ప్రధాన కార్యదర్శిగా బంగారు అజయ్, కోశాధికారి బంగారు భరత్, అధికార ప్రతినిధిగా జట్ల శ్రీను,వెంకటేష్, సలహాదారులుగా :~ గుడిసె నరసింహులు మ్యాథరి,జుట్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భీంగల్ పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు ప్రజలను కోరడం జరిగింది. ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ తో కలిసి భీంగల్ పట్టణంలోని 11వ వార్డును సందర్శించిన నాగేంద్ర భీమ్గల్ పట్టణ ప్రజలు భారీ వర్షాలు తగ్గేవరకు

Scroll to Top