PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

సమాచార హక్కు చట్టం అధ్యక్షునిగా బండ నరేందర్

హుజురాబాదు మండలం రంగాపూర్ గ్రామం. పయనించే సూర్యుడు : ఆగస్టు 25: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి: సమాచార హక్కు చట్టం హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ అధ్యక్షుడిగా బండ నరేందర్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ప్రజల కులాలు ప్రవేశించేందుకు మరియు సమాచార హక్కు చట్టం ఆర్టిఐ ద్వారా ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం పౌరులకు లభించాల్సిన ప్రయోజనాలు పొందడంలో సహాయపడేందుకు […]

తెలంగాణ

రెల్లి అభ్యర్థులకు 1 శాతం రిజర్వేషన్ వల్ల నష్టం డా. నారాయణరావు

పయనించె సూర్యుడు న్యూస్. ఆగస్టు 26. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్. చిరంజీవి) ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో ఎస్సీ –1 కింద రెల్లి ఉప కులాలకు కేటాయించిన 1 శాతం రిజర్వేషన్ వల్ల రెల్లి అభ్యర్థులు తీవ్ర నష్టపోతున్నారని మాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు దళపతి తిర్రే రవిదేవా తెలుపారని మెగా డీఎస్సీ రెల్లి అభ్యర్థుల కన్వీనర్ డా. నారాయణరావు కొన వెల్లడించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ నియామకాలలో రెల్లి విద్యావంతులు

తెలంగాణ

సీఎస్ఐ ఏ సి సి పాస్టరేట్ నూతన కమిటీ.

పయనించే సూర్యుడు ఆగస్టు 25 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మాంచెరిల్ పట్టణంలోని సీఎస్ఐఏ సి సి పాస్టరేట్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది పాస్టర్ డిసిసి చైర్మన్ రెవ వి శామ్యూల్ మరియు రెవ శోకో జాషువా సంఘ కాపరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన కమిటీ లుగా మనోహర్ పసాద్ మేరీ జ్ఞాను కుమార్ జేసుదాస్ అనిల్ కుమార్ లు ఎన్నుకున్నట్లు పాస్టర్ తెలిపారు. అంతకు ముందు చర్చిలో ప్రత్యేక

తెలంగాణ

చిన్నమండవ గ్రామంలో అటకెక్కిన పారిశుద్ధ్య పనులు…

పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండల రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు)చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో కొన్ని నెలల నుండి పారిశుద్ధాన్ని పాటించని అధికారులు. గత కొన్ని నెలల నుండి గ్రామంలో పరిశుద్ధాన్ని పాటించాలని ,అధిక వర్షాలు కారణంగా మరుగు చెత్త పేరుకుపోయి దోమల వలన ప్రజలకు అనారోగ్యం కలుగుతుందని ,పాగింగ్ చేయాలని, వీధి బల్బులు సక్రమంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరగా పంచాయతీ సెక్రెటరీ గారు మా వద్ద నిధులు లేవని నిర్వహించలేము అన్నారు. ఇదే

తెలంగాణ

బ్రాందీ షాపుల టెండర్లలో కల్లుగీత కార్మికులకు 25% కేటాయించాలి

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి పయనించే సూర్యుడు ఆగస్టు 26 (జనగాం ప్రతినిధి కమ్మగారి నాగన్న)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బ్రాందీ షాపుల టెండర్ లో గీత కార్మికులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌడలకు వ్యక్తిగతంగా కాకుండా కల్లుగీత సహకార సంఘాలకు బ్రాందీ షాపులు కేటాయించాలని దీనివల్ల ఎక్కువ మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రభుత్వాన్ని డిమాండ్

Scroll to Top