PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండకు తీరనున్న కరెంటు కష్టాలు

గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న తండా ప్రజలు మాజీ సర్పంచి బుజ్జి రాజు నాయక్ చొరవతో తీరనున్న కష్టాలు షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలో గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న కరెంటు కష్టాలు నేటితో తీరనున్నాయి. కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజి రాజు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని కరెంటు వైర్లను పునరుద్ధరించడం జరిగింది. తండాలో ఉన్న కరెంటు బుడ్లను వేరువేరు చేస్తూ లైన్లను పునరుద్ధరించడం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి డీ జే లు నిషిద్ధం, గాంధారి DJ యజమానుల బైండోవర్

పయనించే సూర్యుడు గాంధారి 26/08/25 గాంధారి మండలంలో గల DJ యజమానులు అందరిని రానున్న గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి DJ లు పూర్తిగా నిషిద్ధమని, అలాగే మండలంలో గల ఎనిమిది మంది డీజే యజమానులను గాంధారి తహసీల్దార్ ముందర ఒక సంవత్సరం వరకు బైండోవర్ చేయడమైనది. ఎవరైనా నిమజ్జనం దృష్ట్యా DJ లు నడిపించినట్లయితే వారి పైన కేసు చేసి డీజే ను సీజ్ చేయబడును అని గాంధారి SI ఆంజనేయులు తెలపరూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జడ్పీ హైస్కూల్ కు బయాలజీ సైన్స్ టీచర్ నియామకం

“స్పందన హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు చేజర్ల మండలం నాగులవెల్లటూరు జడ్పీ హైస్కూల్‌లో బయాలజీ సైన్స్ టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో డిప్యూటీ డి.ఈ.ఓ ఎం.వి జానకిరామ్, ఎం.ఈ.ఓ డి.సి మస్తానయ్య తక్షణమే హైస్కూల్‌ను సందర్శించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసి కమిటీ సభ్యులతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయమించే సూర్యుడు ఆగస్టు 25 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నాయుడుపేట లోని “యస్.పి.జి.యస్. ప్రభుత్వ జూనియర్ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థికి ఆర్థిక సహాయం

పయనించే సూర్యుడు ఆగస్టు 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఇంజనీరింగ్ విద్య అభ్యస్తిస్తున్న విద్యార్థికి ఎస్ వి పి ప్రజావైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు అధినేత డాక్టర్ ప్రణీత్ ఆర్థిక సహాయం అందచేశారు. చేజర్ల మండలం చేజర్ల గ్రామానికి చెందిన వ రికూటి.శ్రీరామ్ నవీన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విషయాన్ని ఆత్మకూరుకు చెందిన బిజెపి నాయకులు నున్నా సంతోష్ కుమార్ ద్వారా తెలుసుకుని

Scroll to Top