PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాలు,ఎందరో ప్రాణత్యాగాలు:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23 స్వతంత్ర భారతం కోసం ఆదివాసీలు ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాల మధ్య ఎందరో వీరుల ప్రాణత్యాగాలు చేసారని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు స్పష్టం చేసారు.అడవిలో పుట్టి పెరిగిన ఆదివాసీలు అడవి మృగాలనుండి రక్షించుకోవడానికి ఆయుధాలు చేపట్టి ఈ ప్రపంచానికే పోరాటం నేర్పారు.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా తిరుగుబాటు చేసి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందున్నది ఆదివాసీలు.1767-1833 మధ్యకాలంలో జంగిల్ మహాల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి

ఆయన మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు గుగులోత్ రామచందర్ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు పయనించే సూర్యుడు ఆగస్టు 23 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి టేకులపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్ర నేత. మాజీ జాతీయ కార్యదర్శి. నల్లగొండ జిల్లా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రక్త దానం కంటే గొప్ప దానం మరొకటి లేదు

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి బ్రహ్మకుమారిస్ సమాజ సేవ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ లు బీఆర్ఎస్ నాయకులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రక్తం అనేది మనిషి ప్రాణాలకు ప్రాణాధారమని కేవలం ఒక మనిషి నుండి మరొకరికి మాత్రమే అందే వరమని,రక్త దానం కంటే గొప్ప దానం మరొకటి లేదన్నారు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి.షాద్ నగర్

HOME, తెలంగాణ

తహసిల్దార్ కార్యాలయానికి విద్యుత్ మోటర్ వితరణ

పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల పరిధిలోని వేములపాడు సింగిల్ విండో చైర్మన్ నాగ మునిరెడ్డి 15వేల రూపాయలు విలువగల విద్యుత్ మోటర్ ను తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ప్రతాపరెడ్డికి అందజేశారు గత కొంతకాలంగా విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురై ఇబ్బందులు పడేవారు విషయం తెలుసుకున్న టిడిపి సీనియర్ నాయకుడు నాగమణి రెడ్డి తన వంతు సహకారంగా ఈ మంచి కార్యక్రమం చేసినట్లు తెలిపాడు ఈ కార్యక్రమంలో తెలుగు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు యాడికి ఎంపీడీవో వీర్రాజు ఈవోడి శశికళ మేడం వారి ఆధ్వర్యంలో యాడికి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో ప్రోక్లైన్ ద్వారా పిచ్చి మొక్కలను పీకిచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో చెట్లు నాటడం జరిగినది మరియు ఎంపీడీవో సార్ గారు మరియు ఈ ఓ ఆర్ డి మేడం గారు

Scroll to Top