PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన భీమ్గల్ బి.ఆర్.ఎస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మున్సిపాలిటీకి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ కి బి ఆర్ ఎస్ కార్యకర్తలు భీమ్గల్ మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా గురించి రవాణా చేస్తున్న పెద్ద కంటైనర్ల వలన భీంగల్ రోడ్లు అద్వానంగా తయారవుతున్న గురించి రాబోయే వేసవి కాలంలో కప్పల వాగు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఉసుకే తీస్తే చుట్టుపక్కల రైతులకు సాగునీరు అందక […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా ఎరువులకు ఎలాంటి కొరత లేదు :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (పొనకంటి.ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు.ప్రస్తుత యాసంగి కాలంలో జిల్లాలో మొక్కజొన్న మరియు వరి ప్రధాన పంటలుగా సాగు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60 మంజూరు.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గత ప్రభుత్వంలొ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక ప్రభుత్వం నిధులు మంజూరు చేయక దాని మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు అన్నారు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యావంతులు, నిరుద్యోగ మహిళలకు నైపుణ్యాభివృద్ధి దిశగా మరో ముందడుగు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజామాబాద్ పట్టణంలో విద్యావంతులు మరియు నిరుద్యోగ మహిళ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇనిస్టిట్యూట్ బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రంలో త్రైమాసిక ప్రమోషన్ స్కిల్స్ శిక్షణా కోర్సు పథకాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం 4% రిజర్వేషన్ అందించడం ద్వారా మైనార్టీ పిల్లలు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంతో ప్రతిష్టంగా గొప్పగా సర్కార్ బడులు ను తీర్చిదిద్దుతున్నామని పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా సూళ్లూరుపేట నడిబొడ్డున ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో దీనస్థితి కన్నెత్తి చూడని పాలకులారా పేద బిడ్డలు పడుతున్న బాధలు మీ కంటికి కనిపించడం లేదా ఏం చేస్తుందో సర్కార్ అర్థం కావడం లేదు గవర్నమెంట్ స్కూల్లో ర్యాంకులు రావాలంటే ఎలా వస్తాయి గవర్నమెంట్

Scroll to Top