ఉప ముఖ్యమంత్రి పవన్ చొరవతో కేంద్ర బడ్జెట్లో కొబ్బరి రైతులకు ప్రోత్సాహం
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజోలు నియోజకవర్గం లో 13 గ్రామాలలో కొబ్బరి మొక్కలు ఎండిపోతున్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడంతో బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించడం హర్షనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 13 గ్రామాలలో రెండు లక్షలకు […]




