PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్యం పైన రైస్ మిల్ యాజమాన్యంతో ఏఎంసీ సమావేశం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 ఇన్చార్జి దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని 2025 – 26 గాను ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన రూ.2.60 కోట్ల లక్ష్యసాధన పైన ఏఎంసి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా సూళ్లూరుపేట. తడ . దొరవారి సత్రం మండలాలకు చెందిన రైస్ మిల్ యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం రైస్ మిల్లుకు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో లక్ష్య సాధన పైన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి11 కడప డిస్ట్రిక్ట్ టి సుండుపల్లి మండలం సుండుపల్లె మండలం చిన్న గొల్లపల్లి గ్రామం అప్పయ్య గారి పల్లె నందు (మెరుగు వెంకటరమనాయుడు తండ్రిగారైన ) మెరుగు సుబ్బరాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన* టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు ఈ కార్యక్రమంలో కోటికే సుబ్బరామప్ప నాయుడు,, టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాజంపేట కమిటీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి…

పయ నించే ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి కొత్తపేట మండలం వానపల్లి గ్రామం లో 175 బూత్ బిజెపి కమిటీ ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు గొలకోటి వెంకటేశ్వరరావు నివాసం లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ముందుగా దీన్ దయాల్ చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్యం పైన రైస్ మిల్ యాజమాన్యంతో ఏఎంసీ సమావేశం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 ఇన్చార్జి దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని 2025 – 26 గాను ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన రూ.2.60 కోట్ల లక్ష్యసాధన పైన ఏఎంసి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా సూళ్లూరుపేట. తడ . దొరవారి సత్రం మండలాలకు చెందిన రైస్ మిల్ యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం రైస్ మిల్లుకు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో లక్ష్య సాధన పైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు.. ఓటర్లు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించె సూర్యుడు ఫిబ్రవరి 10(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో

Scroll to Top