PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

SSC లో ఉత్తమ ఫలితాలు సాధించాలి మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

SSC లో ఉత్తమ ఫలితాలు సాధించాలి మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో తానుర్ మండలం లో 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ తానుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు మరియు బాలురు) మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బస్సు రాకుండా ఉన్న పొదలను తొలగించిన మా ర్కెట్ వైస్ చైర్మన్ మద్దెల స్వామి

(పయనించే సూర్యుడు డిసెంబర్ 30 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో మార్కెట్ వైస్ చైర్మన్ మద్దెల స్వామి ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో బస్సు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించడం జరిగింది. మరియు బస్సులకు ఇబ్బందిగా ఉందని వారు జెసిబి పెట్టి ముళ్ళ పొదలను తొలగించడం జరిగింది . ముళ్ల పొదలు రోడ్డు వైపు పొడుసుకు రావడం వల్ల వాహనదారులకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భోస్లే పండిత్ రావు పటేల్ ఎన్నిక

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భోస్లే పండిత్ రావు పటేల్ ఎన్నుకున్నారు. ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లో లక్డీకాపూల్‌లోని వేంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర పంచాయితీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన ప్రజానాయకుడిగా, ప్రజల సమస్యలపైన ఎప్పుడూ ముందుండే నాయకుడిగా భోస్లే పండిత్ రావు పటేల్‌కు మంచి పేరు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా ఆయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్వసభ్య సమావేశం ఏర్పాటు….

రుద్రూర్, డిసెంబర్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత అధ్యక్షతన అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు , నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ దనసరి అనసూయ సీతక్కకు, రాష్ట్ర ఆరు గ్యారెంటీలు అమలు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ఆకలి తీర్చేందుకే శ్రీ విశాలక్షి పథకం.

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేద ప్రజల ఆకలి తీర్చే…ఆపద్బాంధవుడు..గోళ్ళ రాజేష్ . రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి పథకం ప్రారంభం. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా తెలిపారు.నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు

Scroll to Top