PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొందుర్గు లో ఘనంగా శేరిల్ల మైసమ్మ తల్లి భోనాలు…

భక్తిశ్రద్ధలతో బోనాల నిర్వహణ భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) శేరిల్ల మైసమ్మ తల్లీ భోనాలను భక్తి, శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం చివరి శ్రావణ సోమవారం నాడు మైసమ్మ తల్లీకి బోనాలను నిర్వహించడం అనవాహితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు సోమవారం నాడు సాయంత్రం బండ్ల బోనాలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన బోనాలను మహిళలు ఎత్తుకొని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజేత జూనియర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం క్యాంపియన్

ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ….. విస్తృతంగా సభ్యత్వం తీసుకోవాలని విద్యార్థులకు పిలుపు ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) . అధ్యయనం పోరాటం నినాదాలతో 1970లో ఏర్పడి నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిలుస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు.. అందరికి సమానమైన విద్యా అందించాలన్నారు విద్యార్థుల హక్కుల కోసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం మునగాల మండల ఐదవ మహాసభ సభలో (బీసీ డబ్ల్యూ ) బిల్డింగ్ అదర్ కాంట్రాక్షన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి

హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఈ రోజు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు, ఎమ్మెల్యేలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోండ్వాన గోండ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కమిటీ ఎన్నికకన్వీనర్ గా పాడేరు నుండి రామారావుదొరపోలవరం నిర్వాసితులకు న్యాయం పూర్తి పరిహారం అందించాలి.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి ఆగస్టు 18 గోండ్వాన గోండ్ మహాసభ దక్షిణ రాష్ట్రాల పర్యటనలో భాగబగా సోమవారం చింతూరులో సెంట్రల్ కమిటీ ఆర్గనైజర్ మడివి నెహ్రూ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తరణ సమావేశం జరిగిది. ముందుగా భద్రాచలం నుండి కూనవరం మీదుగా చింతూరు వరకు ముంపు ప్రాంతం పరిశీలించి మధ్యాహ్నం నుండి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా.. ముఖ్య అతిధి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ కుమార్ నేతం

Scroll to Top