నూతన గుడి నిర్మాణానికి విరాళం
వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం నుండి గుడికి ₹40,000 విరాళం ( లోకల్ గైడ్ షాద్ నగర్) గ్రామ అభివృద్ధితో పాటు ధార్మిక కార్యక్రమాలకు తమ సహకారాన్ని చాటుకుంటూ వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారు గుడి అభివృద్ధికి ₹40,000 (నలభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.గుడి అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంఘంగా ముందుకు వచ్చి ధార్మిక సేవలకు తోడ్పాటు […]




