PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన గుడి నిర్మాణానికి విరాళం

వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం నుండి గుడికి ₹40,000 విరాళం ( లోకల్ గైడ్ షాద్ నగర్) గ్రామ అభివృద్ధితో పాటు ధార్మిక కార్యక్రమాలకు తమ సహకారాన్ని చాటుకుంటూ వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారు గుడి అభివృద్ధికి ₹40,000 (నలభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.గుడి అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంఘంగా ముందుకు వచ్చి ధార్మిక సేవలకు తోడ్పాటు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

12న జరిగే దేశవ్యాప్త సార్వతీక సమ్మెను జయప్రదం చేయండి

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు అన్నారు మంగళవారం నాడు స్థానిక దేవి గ్రాండ్ హోటల్లో కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన జరుగు దేశ వ్యాపిత సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు విద్యార్థులు, యువజనలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని

మోడీ దిష్టి బొమ్మ దగ్దం సీపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పయనించె సూర్యుడు ఫిబ్రవరి 10(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు ;దురహంకార అమెరికా సామ్రాజ్యవాది, యుద్దోన్మాది ఆయన ట్రంప్ తో మోడీ ప్రభుత్వం ద్రోహపూరిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలని, నూతన విత్తన చట్టం రద్దు చేయాలని, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ బిజెపి ప్రభుత్వ దిష్టి బొమ్మలను గ్రామాలలో దగ్ధం చేయాలని పిలుపులో భాగంగా ఈ రోజు కొమరారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనంగా సీఎం కప్ క్రీడా పోటీలు

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 11మక్తల్ } తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం నర్వ మండలం పాతచేడు గ్రామంలో జరిగింది.స్థానిక సర్పంచ్ లింగమ్మ మన్యం అధ్యక్షతన జరిగిన ఈ క్రీడా పోటీలకు జిల్లా క్రీడా యువజన సంక్షేమ అధికారి శెట్టి వెంకటేష్, నర్వ మండల ఎంఈవో రామిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాయిబాబా ఆలయ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు గాంధారి 11/02/26 గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీ సాయిబాబా ఆలయ 7వ వార్షికోత్సవ సందర్బంగాఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ప్రత్యేక పూజలు జడ్పీటీసీ తానాజీ రావు, ఆలయ దాత దుర్గా రెడ్డి, ముదేల్లి సొసైటీ చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం, సర్పంచ్ అనిల్ గౌడ్, మాజీ ఎంపీటీసీ అంజయ్య, మాజీ సర్పంచ్ జయరాం,మాజీ ఉపసర్పంచ్ విఠల్, డైరెక్టర్ దాన సాయిలు, దెంక బాలరాజ్, మాజీ డైరెక్టర్ తుమ్ అంజయ్య, రమేష్, గ్రామస్తులు తదితరులు

Scroll to Top