PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర మండలంలో రూ.92 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ..

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ఈ రోజు బాసర మండల కేంద్రంలో రూ.92 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు.మండల కేంద్రంలోని రూ.20 లక్షల నిధులతో డ్రెయిన్ నిర్మాణం, రెండు అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు, అలాగే రూ.21 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఆలయ ఆవరణలో రూ.7 లక్షల నిధులతో త్రాగునీటి (డ్రింకింగ్ వాటర్) […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ విజయ దుర్గ అమ్మవారి తృతీయ వార్షికోత్సవం.

పయ నించే ఫిబ్రవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ముమ్మిడివరం మండలం కర్రీ వాని రేవు అగ్నికుల క్షత్రియ గ్రామంలో వేంచేసిఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి మూడవ వార్షికోత్సవం అత్యంత వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ శ్రీకంఠం ప్రభాకర్ శర్మ బ్రహ్మత్వంలో గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్యం సకల దేవతా మండపారాధన అమ్మవారికి పంచామృత అభిషేకం సామూహిక కుంకుమార్చన గంగాదేవికి గోదావరి మాతకు విశేష కుంకుమార్చన నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విత బీమా చెక్కు అందజేత

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10 ముమ్ముడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుందని కాట్రేనికోన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జి బి వి రమణ తెలిపారు. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశము(స్థానిక ఎన్నికలకు సంసిద్ధం)….

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10, 2026 ముమ్మిడివరం ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ హాజరైనారు నూతనముగా ఎన్నికైన టౌన్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వామపక్ష కార్మిక సంఘాలు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హోలీ క్రాస్ సర్కిల్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమై పట్టణ వీధులలో ప్రచారం చేసింది. సిపిఐ సీనియర్ నాయకులు మోదుగుల పార్థసారథి కార్మికుల పోరాటాల విశిష్టతను గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించారు,. ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి నాగేంద్రబాబు మోడీ కేంద్ర

Scroll to Top