PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

1970-75 పూర్వపు విద్యార్థులు అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆగాపే ఆశ్రమంలో పూర్వపు విద్యార్థులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.యాడికి గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు 1970-75సంవత్సరపు పూర్వపు విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రోగ్రాం అక్టోబర్ 26వ తేదీన ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ బ్యాచ్ కి చెందిన ఆరు మంది పూర్వ విద్యార్థులు కలిసి డిసెంబర్ 29వ తేదీన అనగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ..

రుద్రూర్, డిసెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : జిల్లా ట్రాస్మా అధ్యక్షులు, ఇందూర్ పాఠశాలల అధినేత లయన్ కోడాలి కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సోమవారం లయన్స్ క్లబ్ ప్రతినిధులు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ రుద్రూర్ అధ్యక్షులు మాట్లాడుతూ.. లయన్ కోడాలి కిషోర్ ఎప్పుడు సేవ భావంతో వుండే వ్యక్తి అని, ఆయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

141 వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భివ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 28( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో , 141 వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు, నాయకులతో, ఏ ఐ సి సి నాయకులు రాహుల్ గాంధీ, మరియు పి సి సి అధ్యక్షురాలు షర్మిల మేడం ఆదేశాలతో, డి సి సి బాలగూరవం బాబు ప్రేరణతో- సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట రోటరీ క్లబ్ దయా గుణానికి హ్యాట్సాఫ్

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలోని ‘రోటరీ క్లబ్ వారు చలికాలం కావడంతో పేదలకు సహాయ పడాలని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ మంచి మనసు చాటుకుంటున్నారురోటరీ క్లబ్ వారు నిరుపేదలకి చలికాలం సందర్భంగా 68 మంది దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ .చదువుల చక్రవర్తి. డాక్టర్ సాయి బాబా . తనీష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్న గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత..

రుద్రూర్, డిసెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : మండల కేంద్రంలోని రుద్రూర్ గ్రామంలో గల జవహర్ నగర్ కాలనీ 13,14 వ వార్డులలో అపరిశుభ్రంగా మారిన మురికి కాలువలను సోమవారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత పరిశుభ్రం చేయించారు. దింతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డ్ మెంబర్ వడ్ల అమృత – నరేష్ తదితరులు ఉన్నారు.

Scroll to Top