మత్తు పదార్థాలుతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దుజె ఎన్ టి యు రిజిస్టర్ ప్రో! వెంకటేశ్వర రావు
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి యూనివర్సిటీ లో జనవరి 4 వ తేదీన ఎల్లమ్మబండలో మేర యువ భారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన కొరకు నిర్వహించే యువ చైతన్య యాత్ర పోస్టర్ ను ప్రారంభించిన యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు. ఈ సందర్భంగా రిజిస్టర్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో నేర్చుకోవాలి అన్నారు. మత్తు […]




