అవగాహనతోనే సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి…అభ్యంతరకర పోస్టులపై అడ్మిన్లే బాధ్యులు: డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చేసే పోస్ట్లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ సూచించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం సోషల్ మీడియా దుర్వినియోగం, శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) సమస్యలపై వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, వినియోగదారులకు అవగాహన […]




