PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం రహదారి సెంట్రల్ లైటింగ్ త్వరగా పూర్తి చేయాలి

అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 27: అశ్వాపురం మండలంలోని అశ్వాపురం మణుగూరు కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి డివైడర్లు నిర్మాణము చేసి నాలుగు నెలలు అయిందని డివైడర్ల నిర్మాణ సమయంలో రోడ్డును తవ్వడం వలన రోడ్డు దెబ్బ తిన్నదని వాహనాలు రాకపోకలకు ప్రయాణికులకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న వ్యాపార సముదాయాల వ్యాపార వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనాలు రాకపోకల సమయంలో వాహనాల వెంట దుమ్ము లేవడంతో ప్రయాణికులకు, వ్యాపారస్తులకు,కొనుగోలుదారులకు పలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు డిసెంబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న జిల్లాలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 29వ తేదీ సోమవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో మొత్తం 7 రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్లినిక్స్‌లో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి, వాటిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యులు.

పయనించే సూర్యుడు డిసెంబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నంద్యాల జిల్లా కార్యవర్గ కమిటీని 40 మంది సభ్యులతో విజయవంతంగా ఎంపిక చేశారు. పార్టీ అధిష్టానం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి క్రియాశీలక నాయకురాళ్లకు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది. నంద్యాల పట్టణంలోని 24వ వార్డుకు చెందిన కరిష్మా భాను ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే 38వ వార్డుకు చెందిన బి. సౌభాగ్య ను జిల్లా సెక్రటరీగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మోహన్ రావ్ పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ బైంసా మండలంలోని మాటేగాం వానల్ పాడ్ గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకుల తో కలిసి స్టడీ మెటీరియల్ (ALL IN ONE)అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామంలో వార్డులో పర్యటించిన నూతన సర్పంచ్ రాంచందర్

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 27// నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం బండగుండ గ్రామ నూతన సర్పంచ్ రామచందర్ గ్రామంలోని వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని, ఆ వార్డులో ప్రజలతో మమేకమై వారిద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, వారికి హామీ ఇచ్చారు, గ్రామంలో ఏసమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధిని సాధించుకుందామని ఆయన అన్నారు, వార్డుల్లో పర్యటిస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను తెలుసుకొని , ముఖ్యంగా కొన్ని

Scroll to Top