దాతల సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన ప్రధానోపాధ్యాయులు: కశెట్టి.జగనే
. జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13 ఈరోజు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి లీటర్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. మార్కాపురం వాస్తవ్యులు గోళ్ళ హరీష్ కుమార్ మొదటి కుమార్తె షంయుక్త జన్మదినం సందర్భంగా జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, రానున్నది ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి బ్రాండెడ్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ […]




