PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం మెండోరా గ్రామంలో సహాయనిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మెండోరా గ్రామ ఉపసర్పంచ్ కుంట రమేష్ లబ్ది దారులకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్ వార్డు సభ్యులు షఫీ,సంతోష్ డాక్టర్, బుమేష్, బాలరాజు ఎల్లయ్య, నారాయణ బాబురావ్,కాంగ్రెస్ నాయకులు, చాకలి గంగాధర్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మం నగరంలో ఫైనాన్స్ వ్యాపారుల నయా దందా.

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ఆస్తులు రిజిష్టర్ చేసుకుని అప్పు తీర్చిన తరువాత ఆస్తులు తిరిగి ఇచ్చేటట్లు ఒప్పందాలు. కానీ అప్పు తీరిన తరువాత కూడా ఆస్తులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కొంతమంది ఫైనాన్సీయర్లుతాజాగా ఓ కుటుంబానికి చెందిన పద్నాలుగు కోట్ల రూపాయల విలువచేసే భూమిని తాకట్టు పెట్టుకున్న ఫైనాన్షియర్. ఇటీవల కాలంలో పూర్తి అప్పు తీర్చినప్పటికీ తిరిగి ఆస్తులు అప్ప జెప్పకుండా బాధితులను బెదిరిస్తున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేము నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా శాలువా తో సన్మానించిన మానాల మోహన్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి శాలువా, పూలబోకేతో సన్మానించిన రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయ్యారంమండలం సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు) బయ్యారం:నూతనంగా సర్పంచ్ లుగా గెలుపొందిన వారందరికి హ్రృదయ పూర్వక శుభాకాంక్షలు-ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం మండలంలో కొన్ని గ్రామాలలో మనకు మనమే పోటి పడడంతో కొంత స్వయం కృత అపరాదం జరిగిన మాట వాస్తవంభవిష్యత్ లో జరగబోయే ఏన్నికలలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పని చేధ్ధాం,కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్ధానాలలో గెలుపించేందుకు కృషి చెధ్ధాం పార్టీ నిర్ణయాలను ఉలంఘించి,పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడే వారిని ఉపేక్షించం.బయ్యారం మండలంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాళ్ళూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎంపీ మరియు కలెక్టర్

పయనించే సూర్యుడు డిసెంబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న యాళ్ళూరు (గోస్పాడు మండలం): నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని. గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల

Scroll to Top