PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విత బీమా చెక్కు అందజేత

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10 ముమ్ముడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుందని కాట్రేనికోన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జి బి వి రమణ తెలిపారు. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశము(స్థానిక ఎన్నికలకు సంసిద్ధం)….

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10, 2026 ముమ్మిడివరం ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ హాజరైనారు నూతనముగా ఎన్నికైన టౌన్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వామపక్ష కార్మిక సంఘాలు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హోలీ క్రాస్ సర్కిల్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమై పట్టణ వీధులలో ప్రచారం చేసింది. సిపిఐ సీనియర్ నాయకులు మోదుగుల పార్థసారథి కార్మికుల పోరాటాల విశిష్టతను గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించారు,. ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి నాగేంద్రబాబు మోడీ కేంద్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జి ఎన్ టి రోడ్డు ఆక్రమణ లను తొలగిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ టౌన్ లో జి ఎన్ టి టిరోడ్డు గతంలో ఆక్రమణకు గురైంది అయిందని సూర్యుడు పేపర్లో వచ్చిన కథనాలు మేరకు ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఇంతకుముందు ఉన్న రోడ్డులో ఆక్రములను తొలగించి రోడ్డు వెడల్పు చేసి అక్కడ ఉన్న స్థానంలో కొత్త రోడ్డు వేస్తున్నారు జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ చేస్తున్నారు !

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు భైంసా సబ్ డివిజన్ అధికారులతో సమావేశమైన జిల్లా ఎస్పీ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి అధికారులకు మార్గదర్శకం చేసిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ఈరోజు భైంసా సబ్ డివిజన్‌కు చెందిన పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల భద్రత, శాంతిభద్రతల

Scroll to Top