PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది(బ్లడ్ బ్యాంక్)

ఎమ్మెల్యే దాట్ల – రక్తదానం మహాదానం పయనించే సూర్యుడు, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరా నికి నియోజకవర్గ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం, నాయకుడిపై ప్రజలు చూపిస్తున్న […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది(బ్లడ్ బ్యాంక్) ఎమ్మెల్యే దాట్ల – రక్తదానం మహాదానం

జనం న్యూస్, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధిప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరా నికి నియోజకవర్గ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది నియోజకవర్గంనలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం, నాయకుడిపై ప్రజలు చూపిస్తున్న అపారమైన అభిమానానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైంసా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మరియు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి బైంసా పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిoచి కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇక్కడ కూడా అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇక్కడ జరగలేదని ఈ సమస్యను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వివరించడం జరిగింది అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గురిగింజకుంట రామప్ప నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన గుట్ట బాబు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06.02.2026 కడప డిస్టిక్ టి సుండుపల్లె మండలం సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం పెద్దపల్లి నందు (గురిగింజకుంట మల్లికార్జున నాయుడు యర్రమనాయుడు తండ్రిగారైన) గురిగింజకుంట రామప్ప నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు గుట్ట బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోటికే సుబ్బరామప్ప నాయుడు,, టీడీపీ బీసీ సాధికార సమితి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలోప్రజా ప్రజా దర్బార్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 6 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక కార్యాలయం ప్రక్కన) నందు తేది: 06.02.2026 శుక్రవారం “ప్రజా దర్బార్” సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమమును ఉద్దేశించి సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల 91 లక్షలతో నిధులతో త్రాగునీరు, సిసి రోడ్లు, సిసి డ్రైన్స్, మొదలగు

Scroll to Top